పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ను జారీచేసింది. ముఖ్యమైన అంశాలు చర్చకు, ఆమోదానికి రానున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు తప్పక సభకు హాజరుకా�
ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేయకపోవడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం ఎజెండాను విడుదల చేసింది.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో వర్గపోరు భగ్గుమన్నది. ఈ నెల 17న హైదరాబాద్లో జరగనున్న కాంగ్రెస్ విజయభేరి నేపథ్యం లో సమ�
భారతదేశంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే అంశం ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోక్సభ, దేశంలోని అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను అధ్యయన�
Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా.. సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ ఓ ఆసక్తికరమైన సంగతిని వెల్లడించింది. దేశంలో పార్లమెంట్ నుంచి గ్రామ పంచాయతీస్థాయి వరకు ఒకేసారి (జమిలి
భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింద వలస రాజ్యాల కాలం నాటి రాజద్రోహ చట్టం రాజ్యాం గ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఈనెల 12న విచారించనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.
One Nation One Election | దేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్�
రెండు నెలల్లో లోక్సభ రద్దు కావడం ఖాయమని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ చెప్పారు. లోక్సభకు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి బలపడుతుం
త్వరలో లోక్సభతో పాటు పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ తర్వాత ఇంధన ధరల తగ్గింపు కూడా చేపట్టే అవకాశం ఉన్నదని సిటీ గ్రూపు ఐఎన్సీ అభిప్రాయపడింది.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు పాటించడంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలు ఆదర్శవంతమ
బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి కోరారు. ‘మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకు ఓటు వేసినా నే�
తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ. 1985 నుంచి ఆయన పోటీచేసిన ప్రతీసారి, ప్రతీ నియోజక వర్గంలోనూ జైత్రయాత్ర చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయినా.. పార్లమెంట్ ఎన్నికలైనా ఓటమి ఎరుగని విజేతగా చ�
IndiGo | ఇండిగో ఎయిర్ లైన్స్ ఎండీ రాహుల్ భాటియాకు లోక్ సభ ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ప్రోటోకాల్ ప్రకారం సౌకర్యాలు, మర్యాదలు ఉండడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రివిలేజ�