బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి కోరారు. ‘మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకు ఓటు వేసినా నే�
తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ. 1985 నుంచి ఆయన పోటీచేసిన ప్రతీసారి, ప్రతీ నియోజక వర్గంలోనూ జైత్రయాత్ర చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయినా.. పార్లమెంట్ ఎన్నికలైనా ఓటమి ఎరుగని విజేతగా చ�
IndiGo | ఇండిగో ఎయిర్ లైన్స్ ఎండీ రాహుల్ భాటియాకు లోక్ సభ ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ప్రోటోకాల్ ప్రకారం సౌకర్యాలు, మర్యాదలు ఉండడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రివిలేజ�
పదవి కట్టబెట్టారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా సాగుతున్నది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యవహారం. ఆ పదవి ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి అన్నట్టుగా ఇష్టంవచ్చినట్ట�
లడఖ్లో చైనా బలగాలపై భారత సైన్యం బాంబు దాడులకు దిగితే..కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని, తాము అభ్యంతరం చెప్పబోమని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ అన్నారు.
బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన బిల్లులను ఆయన శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట
Indian Penal Code | బ్రిటిష్ ఇండియా సర్కారు 163 ఏళ్ల క్రితం రూపొందించిన భారత శిక్షాస్మృతి (Indian Penal Code)కి ఇక కాలం చెల్లిపోనుంది. ఇండియన్ పీనల్ కోడ్ను తొలగించి కేంద్ర సర్కారు దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున�
Parliament Sine die | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆద్యంతరం రసాభాసగా కొనసాగాయి. అటు రాజ్యసభ, ఇటు లోక్సభ ఉభయసభల్లోనూ ఎలాంటి ఫలవంతమైన చర్చ లేకుండానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిపోయాయి. మణిపూర్లో హింసాత్మక
Lok Sabha | కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో సభలో గందరగోళం నెలకొంది. రెండు సార్లు సభను వాయిదా వేసినా విపక్ష సభ్యు
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
Criminal Laws: క్రిమినల్ చట్టాలను మార్చే ఉద్దేశంతో కేంద్రం ఇవాళ మూడు కొత్త బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆ బిల్లులను ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ
మామిడి కాయల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నది. మామిడి తోటల సాగు విస్తీర్ణంలో దేశంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచిన తెలంగాణ.. ఉత్పత్తిలో మాత్రం ఐదో స్థానంలో నిలవడం విశేషం.