లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు.. ఇలా అన్నింటికీ వర్తించే విధంగా ఉమ్మడి ఓటరు జాబితాను రూపొందించాలన్న అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తున్నదని గురువారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించిం�
Delhi Ordinance Bill | ఢిల్లీపై అధికారాలను కేంద్రానికి దఖలు పరుస్తూ లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర పడింది.
Manipur issue: రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రెఢీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్వీట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. అయితే ఆ రూల్ కింద చర్చకు కేంద్
Digital Personal Data Protection Bill: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023ని ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అది కేవలం ద్రవ్య �
మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మణిపూర్ హింసాకాండంపై చర్చించాలని కోరుతూ బుధవారం లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగాన�
జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, ఛైర్మన్లు, గ్రూప్ ఏ వంటి ప్రభుత్వ ఉన్నత ర్యాంకు పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుతుండటంపై పార్లమెంటరీ ప్యానల్ అసహనం వ్యక్తం చేసింది. పోస్టులకు తగిన అర్హతలు
Om Birla | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session)పదే వాయిదా పడుతూ ఉండటంపై లోక్ సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభా గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించే వరకూ తాను సభలో అడుగు పె
Lok Sabha | పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో చర్చ కోసం విపక్ష పార్టీలు పట్టుబట్టాయి.
Parliament | మణిపూర్ అల్లర్ల అంశం (Manipur violence) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon Session) కుదిపేస్తోంది. బుధవారం లోక్ సభ (Lok Sabha) ప్రారంభం కాగానే మణిపూర్ అల్లర్లు, ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష స�
ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రభుత్వ(సవరణ)-2023 బిల్లుపై మంగళవారం లోక్సభ అట్టుడికింది. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. సభ్యుల ఆందోళన నడుమే బిల్లును కేంద్ర �
లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి పాలక పక్షం ఆఖరి ప్రాధాన్యం ఇవ్వడంపై బీఆర్ఎస్ తదితర విపక్షాలు నిరసన తెలిపాయి. బిజినెస్ అడ్వైజర్ కమిటీ(బీఏసీ) సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. మంగళవారం మధ్యాహ్నం బీఎసీ సమ�
Lok Sabha | 1969 నాటి జనన మరణాల నమోదు చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పాత చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్తగా రూపొందించిన జనన మరణాల నమోదు (సవరణ)
Delhi services bill | ఢిల్లీ పరిపాలనను తమ కంట్రోల్ లోనే ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాజధానిలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వ సేవలపై నియంత్రణ విధిస్తూ కేంద్రం ఓ ఆర్డినెన్స్ �
Cinematograph Bill 2023 | సినీ మాధ్యమంలో సృజనాత్మక వ్యక్తీకరణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ చట్టం పరిధుల మేరకు మాత్రమే ఉండాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1952లో సినిమాటోగ్రఫీ చట్టానికి రూపకల్పన చేసింది. అయితే ఈ 70 ఏండ్ల కాలంలో
తెలంగాణకు కేంద్రియ విద్యాలయాల మంజూరులో కేంద్ర ప్రభుత్వ వివక్షపై లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో తెలంగాణలో ఒక కేంద్రియ విద్యాలయాన్ని కూడా ఎందుకు ఏర్పాట�