Lok Sabha | కొత్త పార్లమెంట్ (Parliament) కొలువుదీరింది. కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్సభ (Lok Sabha)లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill)ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్’గా నామకరణం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేన్ల అమలు ఉంటుందని వెల్లడించారు. ఈ బిల్లుపై రేపు లోక్సభలో చర్చ జరగనుంది. ఈ బిల్లుపై ఎగువ సభలో గురువారం చర్చ జరగనుంది.
#WATCH | In the Lok Sabha of the new Parliament building, Union Law Minister Arjun Ram Meghwal tables the Women’s Reservation Bill in Lok Sabha. pic.twitter.com/cRQMhbDdzI
— ANI (@ANI) September 19, 2023
Also Read..
Elon Musk | యూజర్లకు మస్క్ గట్టి షాక్.. ఇకపై ట్విట్టర్ వాడాలంటే డబ్బు చెల్లించాల్సిందే..!
Samvidhan Sadan: పాత పార్లమెంట్ బిల్డింగ్.. ఇక నుంచి సంవిధాన్ సదన్
Sonia Gandhi | మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ ఏమన్నారంటే..!