Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు (Women’s Reservation Bill ) గురువారం ఉదయం రాజ్యసభ (Rajya Sabha) ముందుకు చేరింది. సభ ప్రారంభంకాగానే కేంద్ర న్యాయశాఖ మ
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు-2023 లోక్సభ (Lok Sabha)లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లు మరికాసేపట్లో రాజ్యసభ (Rajya
New Parliament House కొత్త పార్లమెంట్ వేదికగా మరో వివాదానికి మోదీ సర్కార్ తెరలేపింది. ఎంపీలందరికీ అందజేసిన భారత రాజ్యాంగ పుస్తకాల పీఠికలో సెక్యులర్, సోషలిస్టు పదాల్ని తొలగించింది. సభ్యులకు అందజేసిన హిందీ ప్రతుల�
Lok Sabha | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును (Womens Reservation Bill) కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అభియ
Lok Sabha | కొత్త పార్లమెంట్ (Parliament) కొలువుదీరింది. కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్సభ (Lok Sabha)లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill)ను కేంద్రం ప్రవేశపెట్టింది.
Parliament | కొత్త పార్లమెంట్ (Parliament) కొలువుదీరింది. కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session)నేటి నుంచి కొత్త భవనంలో జరగనున్న విషయం తెలిసిందే.
Photo Session | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session)నేటి నుంచి కొత్త భవనంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 9:30 గంటలకు పాత పార్లమెంట్ భవనం వద్ద ఫొటో సెషన్ (Photo Session) నిర్వహించారు. ప్రధాని మోదీ సహా కేంద్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్�
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ను జారీచేసింది. ముఖ్యమైన అంశాలు చర్చకు, ఆమోదానికి రానున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు తప్పక సభకు హాజరుకా�
Parliament Special Session | కేంద్రం ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే, సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. జమిలి ఎన్నికల కోసమే ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నదన్న �
All Party Meet | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల (Parliament Special Session) నిర్వహణకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న అఖిలపక్ష భేటీ (All Party Meet ) ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ఈ విషయం తెలిప�
Parliament special session | కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ నూతన భవనం (Parliament New
Building) నిర్మించిన విషయం తెలిసిందే. ఆ భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని మోదీ (Pm Modi) ఘనంగా
ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు కొత్త భవనంలో ఎలాంటి సమావేశాలూ
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) బుధవారం లేఖ రాశారు.
ఇండియా ఇక భారత్గా (Bharat) మారనుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని భావిస్తున్