BRS | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ (BRS )కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా జిల్లాలోని ఉమ్మడి వెలికట్ట ఎంపీటీసీ పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో విస్తృత స్థ�
అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందులో స్థానిక ఎమ్మెల్యే �
Karimnagar | కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు(BCs) ఇచ్చిన 42% వాటా అమలయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) ముందుగా పంచాయతీలకా లేదా పరిషత్లకు నిర్వహిస్తారా అనే ఉత్కంఠకు తెరపడటంలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ముందుగా పంచాయతీ ఎన్ని
స్థానిక సంస్థల ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేసి గ్రామాల్లోకి రావాలని, లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం నర్సంపేటలో �
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేసుకుంటుండగా అసలు ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా? అని బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ�
దేశంలోని అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతున్నదని స్థానిక సంస్థల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నా రు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలోని ఆరు జడ్పీటీసీలు, ఆరు ఎంపీపీలను గెలిపించి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగురవేసేలా ఐకమత్యంగా పని చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Local body Elections | కమాన్ పూర్, ఫిబ్రవరి 8 : స్థానిక సంస్థల ఎన్నికల (Local body Elections) పై గ్రామ యువత (Youth)ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో సమస్యలపై ప్రశ్నించే గొంతుకలుగా మారుతున్నారు. అన్ని రాజకీ�
Gandra Venkataramana Reddy | స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నమైందని.. గ్రామంలో బీఆర్ఎస్ దళం తమ గళం విప్పాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దిశా నిర్దేశం చేశారు.
Rega Kanta Rao | ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు(Rega Kantarao) అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద�
సీఎం రేవంత్రెడ్డి అవగాహనలేమితో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలుకాలేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. బుధ