Rega Kanta Rao | ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు(Rega Kantarao) అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద�
సీఎం రేవంత్రెడ్డి అవగాహనలేమితో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలుకాలేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. బుధ
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా భద్రాచలం మండల పరిషత్గా ఆవిర్భవించడంతో ముఖచిత్రం మారిపోయింది. ప�
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధ్యం కాదని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించి న నేపథ్యంలో ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి పగ, ప్రతీకారాలతో పాలన సాగిస్తున్నదని, ఈ మోసకారి సర్కారుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే �
మేడ్చల్-మల్కాజగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ
స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమవుతున్నది. అధికార యంత్రాంగం.. రాజకీయ పార్టీలు వారి పనుల్లో బిజీ అయ్యాయి. జిల్లాలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఇప్పటికే పూర్తయింది. వార్డుల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తు�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ సంఘం సీనియర్ నాయకుడు గుండాల కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన బీసీ కులస్తుల సమావేశంలో ఆయన మా�
కాంగ్రెస్లో తిరుగుబాటు కుంపటి మరింత రాజుకుంటున్నది. శుక్రవారం రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఆదివారం బ హిరంగంగా మారిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలం సమావేశమైన మాట వాస్తవమేనని రహస్య భేటీలో కీలకంగా వ్యవహరించి�
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసినట్టు తెలుస్తున్నది. ఇందుకోసం బీసీ రిజర్వేషన్ల పెంపుపై దృష్టి సారించిందని సమాచారం. ఇందులో భాగంగా కులగణన సర్వే నివేదికను ఫిబ్రవరి 2న క్యాబినెట్�
స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చ�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా�
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎప్పటికప్పడు ఎండగట్టాలని బీఆర్ఎస్ భద్రాద్ర