ప్రభుత్వ ప్రకటనతో క్రాప్ లోన్ మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మాతో కలిసి బ్యాంకు ల్లో రుణాలు తీసుకున్న వారివి మాఫీ అయ్యాయి. కానీ.. అన్ని అర్హతలున్నా మావి మాత్రం మాఫీ కాలేదని పలువురు రైతులు ఆవేద
Loan waiver | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానంలో భాగంగా ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా రైతులందర్నీ రుణవిముక్తులను(Loan waiver) చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy )రాష్ట్ర ప్�
అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయాధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
Runa Maafi | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సహకార సంఘాల్లో తప్పుడు లెక్కలు, అక్రమాల వల్ల అనేక మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం (పీఏపీఎస్)లో ముల్కల్ల గ్రామ
ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లుగా ప్రకటించినా అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల అన్నదాతలు అసహనానికి గురవుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినా.. ఏజెన్సీ మండలమైన దుమ్ముగ�
రుణమాఫీ కాకపోవడంతో రైతులు సాగు పనులను వదులుకుని బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ రోజుల తరబడిగా ప్రదక్షిణలు చేశారు. బాధిత రైతుల నుంచి పెద్ద ఎత్తున అధికారులకు దరఖాస్తులు సైతం అందాయి.
Loan waiver | లాంటి షరతులు లేకుండా రైతులందరికి రుణమాఫీ(Loan waiver) చేయాలని సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాక ముందు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ర�
రైతులందరికీ ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తానని మొండిచెయ్యి చూపిన సర్కారు, ఇప్పుడు మళ్లీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. సర్వేచేసి అర్హులైన వారికి అందేలా చూస్తామని వారం పది రోజులుగా కబుర్లకే పరిమితమైపోయి
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న కలెక్టరేట్ను ముట్టడించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు
వ్యవసాయ రుణాలకు సంబంధించిన 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెట్టడంతో అర్హుల్లో సగం మంది రుణమాఫీకి దూరమైన విషయం తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా తమపై జరుగుతున్న దాడులు, ట్రోల్స్ను ఆపాలని తెలంగాణ మహిళా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. రాజకీయ వార్తాంశాలను కవర్ చేసే మహిళా జర్నలిస్టులపై పార్టీల కార్యకర్తలు టార్గెట్చేసి ఆన్లైన్
పంట రుణమాఫీపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. వారం రోజులుగా కట్టంగూర్ వ్యవసాయ కార్యాల యం, రైతువేదికల చుట్టూ రైతులు వరుస కడుతున్నారు. గ్రామాల నుంచి వచ్చిన రైతులు తమకు రుణమాఫీ వర్తింస్తుందా లేదా అని
సారూ.. మాకెప్పుడవుతుంది రుణమాఫీ అంటూ రైతులు కొత్తూరు మండల వ్యవసాయ కార్యాయలం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తూరు మండలంలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో పాస్పుస్తకాలు, బ్యాంకు బుక్కులు