కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) డిమాండ్ చేసింది. రుణమాఫీ, రైతుభరోసా, పంటకు రూ.500 బోనస్ సహా వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ�
koppula Eshwar | ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ(Loan waiver) చేయాల్సిందేనని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(koppula Eshwar) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎప్పుడో ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పుడో జూలైలో ఇవ్వాల్సిన రైతుభరోసా పెట్టుబడిసాయం ఇప్పటికీ పైసా రాలేదు. ఇక ఇప్పుడు ఈ రెండింటికీ ప్రభుత్వం లంకె పెట్టింది. రుణమాఫీ ప
‘ఆరు నూరైనా 2024 ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపున్న రుణాలను మాఫీ చేస్తాం. ఈ విషయంలో మాట తప్పేదిలేదు. మడమ తిప్పేది లేదు.’ అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. ఆచరణలో అంతా ఒట్టిదే చేసింది.
‘దేవుడా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మన్నించు..’ అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగవంతుడిని వేడుకున్నారు. ‘ఆగస్టు 15లోపు రైతులందరికీ రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానంటూ సాక్షాత్తూ మీమీదే ఒట్టు వేసిన �
పల్లెల్లో సమస్యలు తెలుసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం చండ్రుగొండ మండలం మహ్మద్నగర్ గ్రామంలో చేపట్టిన ‘రచ్చబండ’.. ప్రజల తిరుగుబాటుతో రసాభాసగా మ
రుణమాఫీకి అర్హులైనప్పటికీ ప్రభుత్వం మాఫీ చెయ్యలేదన్న ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే.. ఓ పోలీస్ అధికారి తన ప్రతాపం చూపారు. ‘రైతులందరినీ కస్టడీలోకి తీసుకుని కేసులు పెట్టండి.. లక్ష రూపాయలు ఖర్చ
రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా తోటపల్లిలో ఇండియన్ బ్యాంకుకు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ బ్యాంకు బ్రాంచి పరిధిలో 1,407 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో కేవలం 400 మం�
Warangal | పంట పొలాల్లో పనులు చేసుకోవాల్సిన రైతన్నలు కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కుతున్నారు. నిన్న, మొన్నటి వరకు కరెంట్, సాగు నీటి కోసం అష్టకష్టాలు పడ్డ రైతులు నేడు రుణమాఫీ కోసం(Loan waiver) ధర్నాలు, రాస్తారోకోలు చేయాల�
రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించింది. అందరికీ అన్నం పెట్టే రైతులను పోలీస్స్టేషన్లలో బంధించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా ఎలాం�
Loan waiver | కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ(Loan waiver) చేసేలా చూడాలంటూ రాష్ట్ర గవర్నర్ జిస్టుదేవ్ వర్మకు(Governor Jistudev Verma) రైతులు(Farmers )రెండో రోజూ ఉత్తరాలు(Letters) రాశారు.
రైతులను నిండాముంచిన కాంగ్రెస్ ధోకా సర్కార్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ వివ�
విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, సాగునీటిరంగం, పారిశ్రామిక అభివృద్ధి, అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగం వంటి ప్రాధాన్యత రంగాల్లో ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రె�
చక్రధర్ అనే రైతు ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆయనకు ఓ అన్న ఉండగా పెళ్లి కావడంతో వేరుగా ఉంటున్నాడు. చక్రధర్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. ఆయనకు రూ.1.57లక్షల పంట రుణం ఉంది.