Jadish Reddy | కాంగ్రెస్ రుణమాఫీ మోసం, బీజేపీ డీలిమిటేషన్ కుట్రలపై సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా
‘మా గ్రామంలోని వందలాది మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయండి మహాప్రభో’ అంటూ మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సబ్బండ వర్గాలకు అన్యాయం చేసిం�
నేను తీసుకున్న పంటరుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయలేదు..అలాగే ఆరునెలలకోసారి రావాల్సిన పంట పెట్టుబడి డబ్బులు పడలేదు..చేసేది లేక వ్యవసాయాన్ని బంద్ చేసి.. పొలాన్ని బీడుపెట్టానని వాపోయాడు నవాబ్పేట మండలంలోని హ�
ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు బ్యాంకర్ల తీరుతో రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ చేయక రేవంత్ సర్కారు మోసగిస్తే, లోన్లు రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంకర్లు వేధిస్తున్నారు. ఈ మేరకు బ్యాంకులు నోటీసు�
కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నయముండే సార్, అప్పుడు పింఛన్లు, రైతుబంధు, అన్ని పథకాలు సక్కగ అమలైనయి సార్, కాంగ్రెస్ సర్కారు అచ్చిన నుంచి మాకు అంతా అన్యాయం జరుగుతున్నది సార్ అని మాజీమంత్రి, ఎమ్మెల్య�
మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం పడ్తనపల్లి పీఏసీఎస్లో మొత్తం 1972 మంది రైతులుండగా, ఇందులో 417 మంది రుణాలు తీసుకున్నారు. వీరిలో 276 మంది అర్హులు కాగా, సొసైటీ మొత్తంగా ఒకే ఒక్కరికే రుణమాఫీ జరిగింది. ఈ సొసైటీలో రూ.
ఇక రుణమాఫీ పూర్తి చేశాం.. మిగిలిన నాలుగో విడుతను విడుదల చేశాం.. అంటూ ప్రభుత్వంలోని పెద్దలు ప్రకటనలు గుప్పించారు.. గత నవంబర్ 28, 29, 30 తే దీల్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో చి వరి రోజున సీఎం రేవంత్రెడ�
కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుఖంగా, స్వేచ్ఛగా ఉన్నారని, ఎన్నికలు ఇంకో ఏడాది ఉందన్నప్పుడు పింఛన్లను పెంచి ఇస్తాం’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి చెప్పారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టడంతో విద్యాసంస్థల నుంచి విద్యార్థులకు వేధింపులు ఎదురవుతున్నాయని, వాయిదా పద్ధ్దతుల్లోనైనా వెంటనే చెల్లింపులు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ స�
రైతులకు రుణమాఫీ దిగులు పట్టుకున్నది. పలు కారణాలతో పథకం వర్తించని వారికి నాలుగో దశలో తప్పక మాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించి రెండు వారాలు గడిచినా బ్యాంకుల్లో డబ్బులు జమకాకపోవడ�
సం గారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులను వెంటనే ప్రారంభించాలని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్�
ఇప్పటికే వానకాలం రైతు భరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మిగిలిన వారి రుణమాఫీని అటకెక్కించేందుకూ సిద్ధమైంది. రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి చేసిన తాజా ప్రకటనే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో రైత
అక్షరాలా.. లక్షా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డబ్బు ఏడు మందికి ఇంకా పంట రుణమాఫీ కాలేదు! ఇదీ కూడా రెండు లక్షలలోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్యే! రెండు లక్షలపైన లోన్ తీసుకున్న అన్నదాతల సంఖ్య దాదాపు 40వేలకుప�