ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు బ్యాంకర్ల తీరుతో రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ చేయక రేవంత్ సర్కారు మోసగిస్తే, లోన్లు రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంకర్లు వేధిస్తున్నారు. ఈ మేరకు బ్యాంకులు నోటీసు�
కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నయముండే సార్, అప్పుడు పింఛన్లు, రైతుబంధు, అన్ని పథకాలు సక్కగ అమలైనయి సార్, కాంగ్రెస్ సర్కారు అచ్చిన నుంచి మాకు అంతా అన్యాయం జరుగుతున్నది సార్ అని మాజీమంత్రి, ఎమ్మెల్య�
మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం పడ్తనపల్లి పీఏసీఎస్లో మొత్తం 1972 మంది రైతులుండగా, ఇందులో 417 మంది రుణాలు తీసుకున్నారు. వీరిలో 276 మంది అర్హులు కాగా, సొసైటీ మొత్తంగా ఒకే ఒక్కరికే రుణమాఫీ జరిగింది. ఈ సొసైటీలో రూ.
ఇక రుణమాఫీ పూర్తి చేశాం.. మిగిలిన నాలుగో విడుతను విడుదల చేశాం.. అంటూ ప్రభుత్వంలోని పెద్దలు ప్రకటనలు గుప్పించారు.. గత నవంబర్ 28, 29, 30 తే దీల్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో చి వరి రోజున సీఎం రేవంత్రెడ�
కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుఖంగా, స్వేచ్ఛగా ఉన్నారని, ఎన్నికలు ఇంకో ఏడాది ఉందన్నప్పుడు పింఛన్లను పెంచి ఇస్తాం’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి చెప్పారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టడంతో విద్యాసంస్థల నుంచి విద్యార్థులకు వేధింపులు ఎదురవుతున్నాయని, వాయిదా పద్ధ్దతుల్లోనైనా వెంటనే చెల్లింపులు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ స�
రైతులకు రుణమాఫీ దిగులు పట్టుకున్నది. పలు కారణాలతో పథకం వర్తించని వారికి నాలుగో దశలో తప్పక మాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించి రెండు వారాలు గడిచినా బ్యాంకుల్లో డబ్బులు జమకాకపోవడ�
సం గారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులను వెంటనే ప్రారంభించాలని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్�
ఇప్పటికే వానకాలం రైతు భరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మిగిలిన వారి రుణమాఫీని అటకెక్కించేందుకూ సిద్ధమైంది. రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి చేసిన తాజా ప్రకటనే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో రైత
అక్షరాలా.. లక్షా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డబ్బు ఏడు మందికి ఇంకా పంట రుణమాఫీ కాలేదు! ఇదీ కూడా రెండు లక్షలలోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్యే! రెండు లక్షలపైన లోన్ తీసుకున్న అన్నదాతల సంఖ్య దాదాపు 40వేలకుప�
‘కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాం.. మీరు మోసపోకండి’ అంటూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామస్థులు మహారాష్ట్రలో ప్రచారాన్ని చేపట్టారు. ముక్రా(కే) మాజీ సర్పంచ్ మ�
ప్రభుత్వం రుణమాఫీ ఆలస్యం చేస్తుండడంతో రైతులపై నెలనెలా వడ్డీ రూపంలో భారం పడుతున్నది. ఇప్పటివరకు రూ.లక్ష, రెండు లక్షలలోపు రుణాలు తీసుకున్న వారిలో సగం మందికే రుణమాఫీ అయ్యింది. మిగతావారు మాఫీ కోసం ఎదురుచూస్
ఒకవైపు రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు రోడ్డు మీదికొచ్చి ఆందోళనలు చేస్తుండగా.. సీఎం రేవంత్రెడ్డి మాత్రం తెలంగాణలో రైతుల రుణాలు మొత్తం మాఫీ చేశామని చెప్తూ మరాఠీ పత్రికలకు ప్రకటనలు గుప్పిస్తున్నారు. మహార�
రాష్ట్ర ప్రభుత్వం దండారీ ఉత్సవాల్లో భాగంగా రూ.15 వేలు అందిస్తున్నదని, అలాగే రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తే బాగుంటుండే అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భీంపూర్ మండల కేంద్రంలో ఎంపీ