రైతుల ఆత్మహత్యలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మొద్దునిద్ర పోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాక, రైతుభరోసా లేక పెట్టుబడి
Kamareddy | అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ(Loan waiver) చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులను మోసం చేశారని రైతులు(Farmers), రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.
రుణమాఫీ కాని రైతులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం జనగామ కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రుణమాఫీ కాని రైతులతో కలిసి ఊరేగింపుగా చేరుకున్నారు. ఆందోళన చ
కొత్త వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు ఎస్బీఐకి రైతులు నెల రోజులుగా కొత్త రుణాల కోసం తిరుగుతున్నారు. విసుగుచెందిన రైతులు సోమవారం పెద్
Minister Sridhar Babu | రాష్ట్రంలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu )అన్నారు.
కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ మోసానికి మరో అన్నదాత అసువులు బాసాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ వ్యవసాయ కార్యాలయంలో జరిగిన ఈ విషాద ఘటన శుక్రవారం వెలుగుచూసింది.
షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా త్రిపురారం రైతు వేదిక ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి అన్నదాతలు ధర్నా నిర్వహించారు.
Loan waiver | కాంగ్రెస్(Congress) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల
రుణమాఫీ ఏమో కానీ రెన్యువల్ చేసుకోవడానికి రైతులు అవస్థ పడుతున్నారు. రోజూ బ్యాంకు వద్దకు వెళ్లి నిరీక్షించినా తమవంతు వస్తలేదని టోకెన్ల కోసం రాత్రిపూట బ్యాంకు వద్దే నిద్రిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తాంసి మండలంకలోని కప్పర్ల రైతులు వినూత్న నిరసన చేపట్టారు. వందమందికి పైగా శాంతియుత ప్రదర్శన చేపట్టారు.
కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంతులేని కథలా సాగుతున్నది. రోజుకో కొత్త నిర్ణయం రైతులను పరేషాన్ చేస్తున్నది. లోన్ మాఫీ కావాలంటే తిరుగక ఏం చేస్తారన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస
Adilabad | న్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలుఆదిలాబాద్(Adilabad)జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన దాదాపు100 మంది రైతు�