రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోవడం సర్కారు చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతున్నదని బీఆర్ఎస్ నాయకులు దుయ్యబట్టారు.
MLC Sathyavathy | రుణమాఫీ(Loan waiver) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) నాటకం ఆడుతుందని.. రైతులకు రుణమాఫీ చేశామని బూటకపు మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు.
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు బయటపడొద్దనే హింసను ప్రేరేపిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీ�
Harish Rao | రైతుల రుణమాఫీ విషయంతో సీఎం రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయట పడింది. మోసం రేవంత్ రెడ్డిది, పాపం కాంగ్రెస్ పార్టీది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. గురువారం జనగామ(Janagama )జిల్లా కే�
Niranjan Reddy | రైతులను రోడ్లపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy) అన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ(Loan waiver) చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంల�
Srinivas Goud | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకి సకాలంలో రుణమాఫీ, రైతు బంధు, విత్తనాలు అదజేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా తప్పుడు హామీలను చూసి రైతులు మోసపోయారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు.
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో కాంగ్రెస్ గుండాలు(Congress goons) రెచ్చిపోయారు. తిరు మలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు(BRS Acitvists), నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్�
Niranjan Reddy | మహిళా జర్నలిస్టులపై(Women journalists) భౌతికదాడి హేయమైన చర్య అని, భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం షురూ చేసింది. సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజ
ఆగస్టు 15 వరకు ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ బూటకమని తేలిపోయింది. గడువులోపు రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతులకు ఇచ్చిన మాట తప్పామని సొంత పార్టీ మంత్రులే ఒప్పుకొంటున్నారు.
పు చేవెళ్ల నియోజకవర్గకేంద్రంలో నిర్వహించే రైతు ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నవాబుపేట మండల నేతలు కార్యకర్తలను ఏకంచేస్తూ ఒక రోజు ముందే సన్నాహాలు చేస్తున్నారు.
Sathyavathi Rathod | అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు(Farmers) ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(MLC Sathyavathi Rathod )అన్నారు.
Errabelli | మూడు విడతల్లో రాష్ట్రంలో 40 శాతం మందికే రుణమాఫీ(Loan waiver) జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Errabelli) మండిపడ్డారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేప�