రుణమాఫీ డబ్బులు తప్పకుండా రైతులకే ఇవ్వాలని, పాత బకాయిల కింద ఆపొద్దని ప్రభుత్వం చెప్తున్నా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అధికారులు ససేమిరా అంటున్న
రుణమాఫీ వర్తింపుకాని రైతుల కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీతో ఎలాంటి ఫలితం లేదని రైతులు మండిపడుతున్నారు. రెండు విడతలుగా రుణమాఫీకాని రైతులు గ్రీవెన్స్ కమిటీలో ఫిర్యాదులు చేస్తున్నారు. మేడ్చల్-మల�
రైతు రుణమాఫీ గందరగోళంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు. అర్హత ఉన్న రుణమాఫీ కానీ వారు రూ.లక్ష రుణమాఫీకి కేవలం పదివేలలోపు రుణమాఫీ అయిన వారు పంటల సీజన్లో పొలాలను బీడులుగా పెట్టుకొని బ్యాంకుల చుట్టూ చెప్పులర�
ప్రభుత్వం చేపట్టిన పంటరుణమాఫీ క్షేత్ర స్థాయిలో గందరగోళంగా మా రింది. మొదట లక్ష లోపు, ఆ తర్వాత రెండో విడ త లక్షన్నరలోపు మాఫీ చేసినట్లు ప్రకటించడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
రేషన్కార్డు లేదని ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్కు చెందిన యువరైతు గూడ అభినవ్ బుధవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.
రెండో విడత రుణమాఫీలోనూ స్పష్టత కరువైంది. ఎవరికి రుణమాఫీ వర్తించింది.. వర్తించకపోతే ఎందుకు వర్తించలేదు.. దానికి కారణాలేంటన్న దానిపై రైతుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. పైకి ప్రభుత్వం చెప్తున్న దానికి క్
పంట రుణమాఫీ ద్వారా అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు అన్నదాతలకు తోడ్పాటునందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశించారు.
జిల్లాలో 14,510 మంది రైతులకు రూ. 142.58 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో రెండో విడుత రుణమాఫీ నిధుల విడుదలపై మంగళవారం సమావేశం నిర్�
రెండో విడత పంటరుణమాఫీ అంతా గందరగోళంగానే ఉన్నది. మొద టి విడత ఎలా ఉందో రెండో విడత కూడా అలానే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టి రెండో విడతలో కూడా చాలామంది రైతులకు పంటరుణమాఫీ కాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ ప్రక్రియపై రైతుల్లో అదే అయోమయం కొనసాగుతున్నది. తొలి దశలో లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేశామని, రెండో దశ మాఫీ ప్రక్రియను మొదలు పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం