రైతు రుణమాఫీ పేరుతో రైతుబంధు పథకాన్ని రద్దు చేసేదుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం షరతులతో కూడిన రుణమాఫీ చేయడంతో అర్హులైన పేద రైతులకు అన్యా యం జరుగుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
Loan waiver | కాంగ్రెస్ ప్రభుత్వం అనేక షరతులతో రుణమాఫీ(Loan waiver) చేయడం వల్ల అర్హులైన పేద రైతులకు అన్యాయం జరుగుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Julakanti Ranga Reddy) విమర్శించార�
Koppula Eshwar | ఈ వానకాలం పంటలకు ఇవ్వాల్సిన రైతుబంధును(Rythu bandhu) ఎగ్గొట్టి ఆ నిధులతో రుణమాఫీ( Loan waiver) చేసిందని ప్రభుత్వంపై రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar) ధ్వజమెత్తారు.
Nallagonda | రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేసిన రుణమాఫీపై(Loan waiver) ఎక్కడా క్లారిటీ లేదు. అధికారులు అందరి లిస్ట్ బయటపెట్టాలని మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి(Banda Narender Reddy) డిమాండ్ చేశారు.
అనేక సందేహాలు, అంతకు మించిన అస్పష్టతతో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి మాఫీ అయిందో, ఎవరికి కాలేదో, అందుకు కారణం ఏంటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ రైతుడిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడు మాఫీపై సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. ప్రభుత్వ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణలోకి త�
రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధం చేసింది. తొలి విడుతలో రూ. లక్షలోపు రుణాలు తీసుకున్నోళ్లకు మాఫీ చేయనున్నది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో 82,999 మంది రైతులు ఉన్నారు.
Minister Ponguleti | రైతు(Farmers) దేశానికి వెన్నెముక. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) అన్నారు.
పంటరుణాల మాఫీపై సర్కారు పెట్టిన ఆంక్షలు రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రేషన్కార్డుతో పాటు ‘పీఎం కిసాన్' నిబంధనలను ప్రామాణికంగా తీసుకోవడం వంటివి అన్నదాతల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఎ
వ్యవసాయ రుణాల మాఫీ, రైతుభరోసా పథకాల అమలులో ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలా అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీంతో అందుకు అనుసరించాల్సిన మార్గాలను అధికారులు సూచించినట్టు సమాచారం.
రుణమాఫీ కోసం రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్కార్డు ప్రామాణికమని ప్రభుత్వ ఉత్తర్వులో ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. పౌరసరఫరాల శాఖ నిర్వహించే ఆహార భద్రతకార్డు (పీడీఎస్) డేటాబేస్ ప్రామాణికమని అ�