Minister Ponguleti | రైతు(Farmers) దేశానికి వెన్నెముక. ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృడ సంకల్పంతో అన్నదాతలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) అన్నారు.
పంటరుణాల మాఫీపై సర్కారు పెట్టిన ఆంక్షలు రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రేషన్కార్డుతో పాటు ‘పీఎం కిసాన్' నిబంధనలను ప్రామాణికంగా తీసుకోవడం వంటివి అన్నదాతల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఎ
వ్యవసాయ రుణాల మాఫీ, రైతుభరోసా పథకాల అమలులో ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలా అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీంతో అందుకు అనుసరించాల్సిన మార్గాలను అధికారులు సూచించినట్టు సమాచారం.
రుణమాఫీ కోసం రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్కార్డు ప్రామాణికమని ప్రభుత్వ ఉత్తర్వులో ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. పౌరసరఫరాల శాఖ నిర్వహించే ఆహార భద్రతకార్డు (పీడీఎస్) డేటాబేస్ ప్రామాణికమని అ�
ఒక కుటుంబంలో ఇద్దరు కొడులున్నారు. వారికి వివాహమై వేరుగా ఉంటున్నారు. తల్లిదండ్రులు, కొడుకులు ఎవరికి వారు వేర్వేరుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎవరి పట్టాదార్ పాస్బుక్పై వారు తలా రూ.1.5 లక్షల రుణం తీసుకున
రైతు రుణమాఫీకి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి. కానీ, వాటికి జవాబులే దొరకడం లేదు. దీంతో రుణమాఫీ మార్గదర్శకాలు రైతుల్లో అనేక భయాలు, గందరగోళం సృష్టిస్తున్నాయి.
రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభు త్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
రూ.2 లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, మార్గదర్శకాల పేరుతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నదని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశార�
ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఇన్ని నిబంధనలు ఎందుకు విధిస్తున్నారని బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రుణమాఫీని ఎగ్గొట్టేలా, రైతులను మోసం చేసేలా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
రైతు రుణమాఫీ విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనున్నట్టు తెలిసింది. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే ‘రైతునేస్తం’ కార్యక్రమంలో రైతుల సమక్షంలోనే రుణమాఫీ విధి విధానాలను జారీ చేయాలని ప�
రాష్ట్రంలో రుణమాఫీ అర్హులను వెంటనే ప్రకటించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై వెంటనే విధివిధానాలు ప్రకటించాలని కోరారు.