రైతుల రుణమాఫీ చేయకముందే, క్యాబినెట్ నిర్ణయంపై గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకంలోనూ కోతలు పెడుతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సీఎం అంటే కటింగ్ మాస్టరా?’ అంటూ ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా నిలదీశ
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డీసీసీబీ పరిధిలో రూ.451 కోట్ల పంట రుణాలు మాఫీ కానున్నాయని చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి తెలిపారు. శనివా రం సంగారెడ్డిలోని డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్ల
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
‘పథకాల్లో కోతలు పెట్టాలె.. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలె.. తద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవాలి..’ ఇది కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు. ప్రభుత్వ పథకాల్లో విధించబోయే కోతలకు, షరతులకు లబ్ధ�
కాంగ్రెస్ సర్కార్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. శనివారం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. రైతులు పెద్ద సంఖ్యలో ప�
ఏకకాలంలో రైతు రుణమాఫీకి అవకాశం ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. వివిధ రాష్ర్టాల అనుభవాలను అధ్యయనం చేస్తున్నది. 2019లో మహారాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రుణాలను రద్దు చేయడంతో, అక్కడి అ�
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమపథకాలన్నీ సందిగ్ధంలో పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఐదు నెలలు గడిచినా పథకాల అమలుపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి గత ప్రభుత్వం చే�
రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇస్తున్న హామీలు, చెప్తున్న మాటలు ఆచరణ సాధ్యమా? అనే చర్చ జోరుగా నడుస్తున్నది. ముఖ్యంగా ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే అప్పు తీసుకొని రుణమాఫీ చేస్తామంటున్న ముఖ్యమంత్రి వ
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. సన్న, దొడ్డు, తడిసిన వడ్లు అనే తేడా లేకుం డా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఆగస్టు 15వ తేదీ లోపల రుణమాఫీ చేయాలని, లేకుంటే.. సర్కారు మెడలు వంచైనా అన్నదాతలకు బోనస్ ఇప్పిస్తామని బీ
బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే రైతు రుణమాఫీని అమలు చేయరా? అని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీని ఎగ్గొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు
అదానీ, అంబానీలకు నరేంద్రమోదీ రూ.14.50 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది తప్పని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేంద్రమంత్రి కిషన్ర�
ఎన్నికల్లో రైతులు, ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక�