Telangana | సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఆనందంలో మునిగిపోయారు. పటాకులు కాల్చి, స్వాట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచన చేస్తూ లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించి�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, పంట రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. అయితే 2014లో రుణమాఫీలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా 2018లో చర్యలు తీసుకున్నది. గత ఎన్నికల సమ�
రైతు రాజ్యమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగగా ఉన్న వ్యవసాయాన్ని తెలంగాణ వచ్చాక పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నా
రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. గురువారం నుంచి పంట రుణాల మాఫీ ప్రక్రియ చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని బుధవారం ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రై�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్ద కాలంలోనే అన్ని రంగాల్లో అనితర అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగం దశ దిశను మార్చి, తెలంగా�
సామాజిక అసమానతలను తొలగించడానికి, సమసమాజ నిర్మాణానికి, అభివృద్ధి కోసం చేపట్టేవే సంస్కరణలు. అయితే సంస్కరణల ఫలాలు చాలా దేశాల్లో మిశ్రమ ఫలితాలనే అందించాయి. దేశ వ్యాప్తంగా 1991లో అమలుచేసిన ఆర్థిక సంస్కరణల వల్ల
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లపాటు అలుపెరగకుండా ఉద్యమించిన సమయంలో ఉద్యమ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ ప్రజల కన్నీళ్లు, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగ
బీజేపీ దేవుడి పేరు చెప్పి దేశాన్ని నిలువునా దోచుకుంటున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కార్పొరేట్లకు రుణమాఫీ, 5జీ స్పెక్ట్రమ్ విక్రయాల్లో రూ. 22 లక్షల కోట్ల అవినీతికి పాల్
బీజేపీ మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకొన్నది. పంట నష్టపోయిన రైతన్నలకు అండగా వారి రుణాలు మాఫీ చేయడం ఘోరమైన తప్పిదమన్నట్టుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ,
నాడు అవమానాలు ఎదుర్కొన్న చోటనే నేడు సగర్వంగా, తలెత్తుకొని బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నది తెలంగాణ. బడ్జెట్ అంటే మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన నిర్మలమ్మ నిరుపయోగ బడ్జెట్లా కాదు, సుమారు 3 లక్షల కోట్ల ప్ర�
రైతు ఆత్మహత్యల నివారణకు కేంద్ర బడ్జెట్లో ఏకకాలంలో దేశవ్యాప్త రుణమాఫీకి నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే, అఖిల భారత రైతుసంఘం కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
గండీడ్ వ్యవసాయ సహకార సంఘంలో గోల్మాల్ చోటు చేసుకున్నది. ఏడాది తిరిగినా కొత్త రుణాలను ఇవ్వని సిబ్బంది మృతి చెందిన వారి పేరు మీద రూ.లక్షల్లో లోన్లు తీసుకొని చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి.
మన కండ్ల ముందే లక్షలాది కోట్ల రూపాయల విలువైన దేశ సంపదను అతి కొద్ది మంది దోచుకోవడాన్ని ఆపగలిగితే దేశ ప్రజల జీవన ప్రమాణాలు, దేశ జీడీపీ గణనీయంగా పెరుగుతాయి. మనం కలలు కంటున్న బంగారు భారతదేశం సాకారమవుతుంది.