రైతు ఆత్మహత్యల నివారణకు కేంద్ర బడ్జెట్లో ఏకకాలంలో దేశవ్యాప్త రుణమాఫీకి నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే, అఖిల భారత రైతుసంఘం కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
గండీడ్ వ్యవసాయ సహకార సంఘంలో గోల్మాల్ చోటు చేసుకున్నది. ఏడాది తిరిగినా కొత్త రుణాలను ఇవ్వని సిబ్బంది మృతి చెందిన వారి పేరు మీద రూ.లక్షల్లో లోన్లు తీసుకొని చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి.
మన కండ్ల ముందే లక్షలాది కోట్ల రూపాయల విలువైన దేశ సంపదను అతి కొద్ది మంది దోచుకోవడాన్ని ఆపగలిగితే దేశ ప్రజల జీవన ప్రమాణాలు, దేశ జీడీపీ గణనీయంగా పెరుగుతాయి. మనం కలలు కంటున్న బంగారు భారతదేశం సాకారమవుతుంది.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ‘ఉచిత’ ప్రకటనలపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ మీకో న్యాయం.. ఇతరులకో న్యాయమా? ప్రధాని, బీజేపీకి సూటి ప్రశ్న చెన్నై, ఆగస్టు 21: ఉచిత పథకాల అంశంపై బీజేపీ లక్ష్యంగా ప్రతిపక్ష ప�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుండి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు మొత్తం జమకానుంది. రూ.50 వేల వరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్య
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది బ్యాంకు రుణాలపై ఆరు నెలల మారటోరియం విధించిన విషయం తెలుసు కదా. ఈ కాలానికిగాను మొత్తంగా వడ్డీ మాఫీ చేయాలని, మారటోరియం కాలాన్ని పొడిగించాలని దాఖల�