
సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఆనందంలో మునిగిపోయారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు.

ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం సీతారాంపురం లో వరి నారతో కేసీఆర్ పేరును తయారుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోరుగల్ గ్రామంలో రైతన్నలు ట్రాక్టర్ ర్యాలీ తీశారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ నిండూ నూరేండ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించారు.

మహబూబ్నగర్ జిల్లాలో..

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో

సంగారెడ్డి జిల్లాలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

కరీంనగర్ జిల్లాలో.,

ఖమ్మం జిల్లాలో..

కామారెడ్డి జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లాలో..

జనగామ జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో

సూర్యాపేట జిల్లాలో
RELATED GALLERY
-
BRS Meeting | నేడే జగిత్యాల బీఆర్ఎస్ మీటింగ్.. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత మార్గదర్శనం
-
Telangana | డిప్యూటీ మేనేజర్ చేతివాటం.. బ్యాంక్ నుంచి రూ.8.65 కోట్లు స్వాహా
-
Singareni | సింగరేణి కార్మికులకు 1726 కోట్లు.. ఒక్కో కార్మికుడికి ఒకే విడతలో రూ.4 లక్షలు చెల్లింపు
-
Telangana | ఉపాధ్యాయ బదిలీలు యథాతథం.. కోర్టు కేసు కారణంగా రెండు రోజులు ఆలస్యం
-
TSRTC | ఆర్టీసీ బిల్లుకు రెండురోజుల్లో ఆమోదం!
-
Telangana | రిటైర్మెంట్ తర్వాత అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఆసరా పింఛన్లు.. మరిన్ని తీపికబుర్లు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం