పు చేవెళ్ల నియోజకవర్గకేంద్రంలో నిర్వహించే రైతు ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నవాబుపేట మండల నేతలు కార్యకర్తలను ఏకంచేస్తూ ఒక రోజు ముందే సన్నాహాలు చేస్తున్నారు.
Sathyavathi Rathod | అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు(Farmers) ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(MLC Sathyavathi Rathod )అన్నారు.
Errabelli | మూడు విడతల్లో రాష్ట్రంలో 40 శాతం మందికే రుణమాఫీ(Loan waiver) జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Errabelli) మండిపడ్డారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేప�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీ బూటకమని.. రుణమాఫీ మొత్తం దగా, మోసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా
జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట రైతువేదిక వద్ద రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో 300 మంది రైతులుంటే మూడు విడతల్లో కలిపి కేవలం 50 మందికే మాఫీ జరిగిందని మండిపడ్డారు. మొదటి విడతలో 10 వేలు, 80 వేలు ఉన్�
రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డ్రామా బేవార్స్ అని, పిడికెడు మందికే రుణమాఫీ అయిందని, లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు.
Khammam | తమకు రుణమాఫీ(Loan waiver) కావడం లేదని ఆవేదన చెందిన ఖమ్మం(Khammam) జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రైతులు ఏపీజీవీబీకి(APGVB Bank) తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
Errabelli | రుణమాఫీ(Loan waiver) ఎగ్గొట్టి రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో �
Jagadish Reddy | కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీ(Loan waiver) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటి దొంగలా దొరికిందని ఆరోపించారు.
రూ.2 లక్షల రుణ మాఫీ రైతులకు గుదిబండగా మారింది. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది..’ అన్న చందంలా ఉన్నది.. రూ.2లక్షల వరకే మాఫీ వర్తిస్తున్నందున.. ఆపైన ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే మాఫీ అవుతుందని ప్రభుత్వం చెబుత
Bandi Sanjay | ణమాఫీపై(Loan waiver) కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులు ముందు అదనపు సొమ్ము చెల్లించాలని, ఆ తర్వాతే రైతుల అర్హతను బట్టి రుణమాఫీ చేస్తామని ఆదివారం పత్రికా ప్రకటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త
Minister Ponguleti | రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీకి( Loan waiver) రూ.19వేల కోట్ల నిధులు మంజూరు చేశామని, మరో రూ.12వేల కోట్లు త్వరలోనే మంజూరు చేసి త్వరలోనే రైతులందరికీ రుణమాఫీని పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర