నాలుగు గోడలతోకొంత వైశాల్యంలోజీవిస్తున్న గదులేనా ఇల్లూ నా బతుకూమొత్తంగా అదే నా స్పృహనా సృజన లోకం శ్వాసబంధాలూ బంధువులూ ఎన్ని ఉన్నానా ప్రాణం గట్టి స్నేహాల తీరని దాహాలేనా బతుక్కు పునాదులేసిందిబడి అక్షరా�
అతిసార వ్యాధిగ్రస్థుని శరీరంలో ఏర్పడే డీ హైడ్రేషన్ (dehydration)కు ‘నిర్జలీకరణం’ అనే మాటను ఈ మధ్యకాలంలో సమానార్థకంగా వాడుతున్నారు. దీనిగురించి కొంత చర్చించాలనిపించింది. నగరీకరణం, సుందరీకరణం, స్పష్టీకరణం, విశ�
ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 1912, ఆగస్టు 16న జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన వరదాచార్యులు ఏడో తరగతి వరకే చదువుకున్నారు. అయినా సంస్కృతాంధ్ర �
35 తెలంగాణ సాహిత్య ప్రస్థానం నిజాం పాలనలో ప్రజలు విజాతీయ సంస్కృతీ భాషలతో నలిగిపోయారు. నాలుగు శాతం అక్షరాస్యతతో అజ్ఞానాంధకారంలో ఉండిపోయారు. భాషా సంస్కృతి, సాహిత్యానికి దూరమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ప
పాట అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే పాట అనే పేరును జానపదంలో ఆధునికతతో జతచేసి మనకు అందించాడు రచయిత లక్ష్మణ్. జానపదగీతం అంటేనే ఎటువంటి నిర్బంధాలు, ఆడంబరాలు లేనటువంటిది. ఎవరైనా తమ సందర్భానికి అనుగుణంగా మార�
కాసె సర్వప్ప కన్నా పూర్వం 16వశతాబ్దంలో ఏకామ్రనాథుడు ‘ప్రతాప చరిత్ర’ అనే చారిత్రక కావ్యాన్ని రచించాడు. తెలుగులో ఇదే మొట్టమొదటి వచన కావ్యం. తెలంగాణ నుంచి మొట్టమొదటి తెలుగు వచన కావ్యం ఇదే. ఈ రచనలో కాకతీయ రాజ�
కాకతీయులు మొదట పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఉండి వారికి విధేయులుగా హనుమకొండ అధిపతులుగా మెలగినారు. చాళుక్య త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుని కాలంలో మహామండలాధీశ్వరుడుగా కాకతి రెండవ పోలరాజు పరిపాలన చేస్తు�
హరప్పా, మొహెంజేదారోల్లో విలసిల్లిన సింధూ నాగరికతకు దక్షిణ భారతదేశానికి సంబంధం ఉందా..? సింధూ ప్రజలు మాట్లాడిన భాషనే దక్షిణాది భాషలకు తల్లి వేరా..? అవుననే అంటున్నారు పురావస్తు పరిశోధకురాలు బహతా అన్సుమాలి మ�