తెలంగాణ కథంటే ‘ఉద్యమ కథ’ అనే అపప్రథను తొలగించిన మూడోతరం కథా రచయిత కె.వి.నరేందర్. ‘నత్తి’ మీద రాసిన ‘ముత్యమంతా పలుకు’ అనే కథ మీద ఒక దినపత్రిక సంపాదకీయం రాసింది. ఒక కథ ఒక కుర్రాడిని మొత్తంగా మార్చేసి అతడు జీ
భారతదేశ భాషల్లో ఒక స్థూలమైన విభజన ఏమంటే.. ఉత్తరాది భాషలు, దక్షిణాది భాషలు అని. ఔత్తరాహుల నుడుల్లో చాలా వరకు సంస్కృత, హిందీ భాషలకు దగ్గరైన మాటలు కనిపిస్తాయి. కారణం.. అవి ఇండో-ఆర్యన్ భాషలు కావటం. ఇంకా విస్తారం
తెలంగాణ సాహిత్య ప్రస్థానం28 సారంగు తమ్మయ ‘వైజయంతి విలాపం’ అనీ శృంగార ప్రబంధం రచించాడు. దీనికి ‘విప్ర నారాయణ చరిత్ర’ అని కూడా పేరు. ఇది నాలుగు ఆశ్వాసాల గ్రంథం. ఈ కవి ఇబ్రహీం కులీ కుతుబ్ షా కుమారుడైన మహ్మద్
ముఖానికి బొట్టు పెట్టుకుంటున్న ఆమె అసంతృప్తితో వేగిపోతోంది. బొట్టు ఆకారంలో పరిపూర్ణత రాలేదని ఆమె బాధ. చూపుడు వేలుకు గుడ్డను చుట్టి మనసును పని మీదనే నిలుపుతూ, అవసరమున్న చోట తడుపుతూ, పల్చగా ఉన్నట్టనిపించి
నేడు ఉపాధ్యాయ దినోత్సవం రెండు చాక్పీస్ ముక్కలతోఅప్పుడప్పుడూ ఓ పుస్తకంతోవాళ్ళు ఒకరి తర్వాత ఒకరుమా తరగతి గదిలోకి వస్తారు..భూగోళం వారి తలల్లో ఉందోసూర్యచంద్రులు వారి చేతుల్లోఉన్నారో తెలియదు గానీఅంతులే
భాషా సాహిత్యాల అధ్యయనం, అధ్యాపనం, అనువాదం, సామాజికావసరాలలోంచి తెలంగాణ పదకోశాలు రూపొందుతున్నాయి. తద్వారా తెలంగాణ భాష వాడకాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటానికి కావాల్సిన శక్తియుక్తులను పొందడానికి ఈ ప�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం27 కుతుబ్షాహీ వంశంలో చివరి రాజు అబుల్హసన్ తానీషాపై ఔరంగజేబు కన్నుపడింది. ఔరంగజేబు బీజాపూరు రాజ్యాన్ని జయించిన తర్వాత 1687లో గోల్కొండ మీద దండెత్తాడు. ఎనిమిది నెలల యుద్ధం తర్వాత �
యావత్ ఆంధ్రదేశాన్ని, దక్షిణాపథాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన వారు కాకతీయ రాజులు. వారు నిర్మించిన ఆలయాలు, తవ్వించిన చెరువులు, చేసిన దానధర్మాలకు అంతులేదు. వారి బాటలోనే వారి సామంత మాండలికులు కూడా పయని�
ప్రపంచ ప్రసిద్ధిగాంచి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప శిల్పసౌందర్య ఔన్నత్యాన్ని గురించి కవితల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నాం. ఏ ప్రాంతం వారైనా కవితలను పంపవచ్చు. 2021 సెప్టెంబర్ 30లోగా రచనలు అందేలా పంపిం
అతిమాత్ర భాసురత్వం పుష్యతి భానోః పరిగ్రహాదనలఃఅధిగచ్ఛతి మహిమానం చంద్రోపి నిశాపరిగృహీతః సూర్యుని చేత ప్రభావితుడైన అగ్ని అతి వేడిని, ఎక్కువ కాంతిని ప్రసరింపజేయును. అదే సూర్యుని చేత ప్రభావితుడైన చంద్రుడ�
తెలంగాణలో శాతవాహనులు, విష్ణుకుండినుల అనంతరం నల్లగొండ, మహబూబ్నగర్ ప్రాంతాలను పరిపాలించిన రాజవంశీయులు కందూరిచోడులు. చాళుక్యులకు సామంతులుగా ఉన్న వీరు నల్లగొండ ప్రాంతాన్ని సమర్థంగా పాలించారు. కాకతీయుల