తెలంగాణ సాహిత్య ప్రస్థానం27 కుతుబ్షాహీ వంశంలో చివరి రాజు అబుల్హసన్ తానీషాపై ఔరంగజేబు కన్నుపడింది. ఔరంగజేబు బీజాపూరు రాజ్యాన్ని జయించిన తర్వాత 1687లో గోల్కొండ మీద దండెత్తాడు. ఎనిమిది నెలల యుద్ధం తర్వాత �
యావత్ ఆంధ్రదేశాన్ని, దక్షిణాపథాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన వారు కాకతీయ రాజులు. వారు నిర్మించిన ఆలయాలు, తవ్వించిన చెరువులు, చేసిన దానధర్మాలకు అంతులేదు. వారి బాటలోనే వారి సామంత మాండలికులు కూడా పయని�
ప్రపంచ ప్రసిద్ధిగాంచి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప శిల్పసౌందర్య ఔన్నత్యాన్ని గురించి కవితల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నాం. ఏ ప్రాంతం వారైనా కవితలను పంపవచ్చు. 2021 సెప్టెంబర్ 30లోగా రచనలు అందేలా పంపిం
అతిమాత్ర భాసురత్వం పుష్యతి భానోః పరిగ్రహాదనలఃఅధిగచ్ఛతి మహిమానం చంద్రోపి నిశాపరిగృహీతః సూర్యుని చేత ప్రభావితుడైన అగ్ని అతి వేడిని, ఎక్కువ కాంతిని ప్రసరింపజేయును. అదే సూర్యుని చేత ప్రభావితుడైన చంద్రుడ�
తెలంగాణలో శాతవాహనులు, విష్ణుకుండినుల అనంతరం నల్లగొండ, మహబూబ్నగర్ ప్రాంతాలను పరిపాలించిన రాజవంశీయులు కందూరిచోడులు. చాళుక్యులకు సామంతులుగా ఉన్న వీరు నల్లగొండ ప్రాంతాన్ని సమర్థంగా పాలించారు. కాకతీయుల
క్రీ.శ 15వ శతాబ్దం పూర్వభాగంలో ఉన్నటువంటి కవులు నాటి రాజకీయ కల్లోలం వల్ల రాజాదరణ లేక తమ రచనలను దేవునికి అంకితంగా ఇచ్చారు. వీరశైవులైన కవులేమో రాజాదరణను కోరుకోకుండానే కావ్యాలు రచించారు. మల్లన ‘రుక్మాంగద చర�
‘నా ప్రాంతంలోని ప్రజా జీవితాన్ని నా సహజమైన భాషలో చెప్పడం నా బాధ్యత. అందులో గొప్ప సంతృప్తి ఉంది. సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది’ అంటారు డాక్టర్ దేవరాజు మహారాజు. ఒకవైపు పిల్లల కోసం రాస్తూనే, మరోవైపు సమాంతర సిన
అర్థం సంప్రతిబంధం ప్రభురధిగంతుం సహాయ వానేవదృశ్యం తమసి నపశ్యంతి దీపేన వినా సచక్షురపి ఒక ప్రయోజనం సాధించటానికి ఆటంకాలు ఎదురగుచున్నప్పుడు ఇతరుల సహాయం తీసుకోవటంలో తప్పులేదు. కండ్లున్నప్పటికీ చీకటిలో ఉన్
‘పండు వైభవం చెట్టు మూలంగా, చెట్టు వైభవం పండు మూలంగా వస్తుంది. అలాగే గురుశిష్యుల కీర్తి. వాటి మధ్య ఎవరూ రారు. నాలుగు యుగాల్లోనూ, వారి పాద ధూళే.. నాకు ఎంతో విలువైనది, దానినే నా శిరస్సు మీద ఉంచుకుంటాను’ అని భక్త�
రాయలసైన్యం ముందు షితాబుఖాను నిలబడలేక ఓటమిపాలయ్యాడు. షితాబుఖాను యుద్ధనైపుణ్యానికి రాయలు ముగ్ధుడై.. కప్పము కట్టడి చేసి వదిలిపెట్టాడు. ఆ తర్వాత రాయలు గజపతులతో యుద్ధాల్లో మునిగిపోయా డు. అద్దంకి గంగాధరుడు ర�
‘భానుమండల తేజమీ పానుగల్లు’ అంటూ కొనియాడిన పానుగల్లు నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్నది. పూర్వకాలంలో కందూరుచోడులు, విష్ణుకుండినులు, కాకతీయుల పరిపాలనలో పానుగల్లు ముఖ్య పట్టణంగా వెలుగొందింది. ఇక్కడి ఛాయా సోమే