అచిరాధిష్ఠిత రాజ్యఃశత్రుః ప్రకృతి ష్వరూఢ మూలత్వాత్నవ సంరోపణ శిథిలః తరురివ సుకరః సముద్ధర్తుం. కొత్తగా నాటిన చెట్టు వేర్లు భూమిలో బలపడకముందే పెకలించి వేయుట సులభమైనట్లు, రాజ్యంలోనికి కొత్తగా వచ్చిన శత్�
నవలల పోటీ-2021 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ‘కథా సాహితీ’ వాసిరెడ్డి నవీన్ సహకారంతో నిర్వహించిన ఈ నవలల పోటీకి న్యాయనిర్ణేతలుగా మధురాంతకం నరేంద్ర, మహ్మద్ ఖదీర్బాబు వ్యవహరించారు. చింతకింది శ్రీనివాసరా�
ఆమె కథలు మట్టి మనుషుల జీవన వెతలు. ఆమె ముచ్చట్లు తెలంగాణ జాతి గుండె చప్పుళ్ళు. ఆమె ఉపన్యాసం మాండలిక భాషకు పట్టాభిషేకం. ఆమె వ్యక్తిత్వం సమున్నత మానవత్వం. మొత్తంగా ఆమె తెలంగాణ దర్వాజ మీద సాహిత్యపు చందమామ. ఆమే.
తెలంగాణ ప్రాంతంలో కాకతీయులకు పూర్వం చాళుక్యులు తమ రాజ్యవిస్తరణ తో పాటు ఆలయాల నిర్మాణం, చెరువుల త్రవ్వకాలు, దానధర్మాదులు అనేకం నిర్వహించినారు. వీరి బాటనే కాకతీయులకు మార్గదర్శకమైంది. చాళుక్య సోమేశ్వరుని
కొన్ని పదాలు పలుకురాంచిలక తిన్న జాంపండులోనితీపిగింజల మెత్తదనంవుందో లేదో.. వింటాను రెండు పాదాలతో పదడుగుల దూరంనడువుమట్టి రేణువులు సరే, గిలగిలలాడకుండా ఎర్రచీమలెన్నితప్పించుకున్నాయో లెక్కిస్తాను ఈ నేలన�
శిల్పవతంసులారా! తమచే తెలగాణము దివ్య చేతనాకల్పితమూర్తిమత్వమును గౌరవ మొప్పగ స్వీకరించి, సంకల్పము పూర్తి చేసికొనగలెగను; యాదగిరీంద్రు సన్నిధిన్నిల్పుదుమయ్య డెందములు నిత్యము భక్తిదలర్పనెంతయున్! ఎంత తప�
అనేక ప్రాంతాలు, రాష్ర్టాలు, భాషలు, సంస్కృతులు, మతాలు, కులాలున్న భారతదేశాన్ని ఒక దగ్గర నిలిపి ఉంచుతున్నది సమాఖ్య విధానమే. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే దేశ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఇది. కీలకమై
చదువుకుంటే ఉన్న మతి పోయినట్లుందని పెద్దలు చెప్పిన మాట ను ఈ కాలంలోని కొందరు యువతీ యువకులు రుజువు చేస్తున్నారు. తప్ప తాగి వాహనాలు నడిపి రోడ్డు మీద ఉన్న వారికే కాదు.. తమతో కలిసి ప్రయాణించేవారికి కూడా ప్రాణాం
మేఘము నుంచి కురిసిన వాన చినుకులు ముత్యపు చిప్పలో పడి ముత్యముగా రూపాంతరము చెందినట్లు, విశిష్టమైన వ్యక్తిత్వము గల వ్యక్తికి ఉపదేశింపబడిన ఒక మంచి విషయం మరింత గుణాతిశయము కలదిగా రూపాంతరం చెందుతుందని భావం. R
కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చేసిన దానాలు లెక్కకు మించి ఉన్నాయి. వారి సామంతులు, కరణాధికారులు కూడా అనేక ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. కాకతీయ గణపతి దేవుని వలన కొల్లిపాక-70 (కొలనుపాక-70) శ్రీకరణాధికార�
సీఎం కేసీఆర్ | జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డాక్టర్ సినారె ( సింగిరెడ్డి నారాయణ రెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు.
ఆషాఢ మాసంలో వచ్చే విశిష్టమైన పండుగ బోనం! మొదటినుంచీ భారతీయ జీవనం, సంస్కృతి, తెలంగాణ జీవన శైలి అంతా కూడా ప్రకృతితో మమేకమై, పర్యావరణానికి అనుకూలమైన జీవనవిధానంతో కూడింది! కాకపోతే వేర్వేరు కారణాల వల్ల పెరిగి�