పాట అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే పాట అనే పేరును జానపదంలో ఆధునికతతో జతచేసి మనకు అందించాడు రచయిత లక్ష్మణ్. జానపదగీతం అంటేనే ఎటువంటి నిర్బంధాలు, ఆడంబరాలు లేనటువంటిది. ఎవరైనా తమ సందర్భానికి అనుగుణంగా మార�
కాసె సర్వప్ప కన్నా పూర్వం 16వశతాబ్దంలో ఏకామ్రనాథుడు ‘ప్రతాప చరిత్ర’ అనే చారిత్రక కావ్యాన్ని రచించాడు. తెలుగులో ఇదే మొట్టమొదటి వచన కావ్యం. తెలంగాణ నుంచి మొట్టమొదటి తెలుగు వచన కావ్యం ఇదే. ఈ రచనలో కాకతీయ రాజ�
కాకతీయులు మొదట పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఉండి వారికి విధేయులుగా హనుమకొండ అధిపతులుగా మెలగినారు. చాళుక్య త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుని కాలంలో మహామండలాధీశ్వరుడుగా కాకతి రెండవ పోలరాజు పరిపాలన చేస్తు�
హరప్పా, మొహెంజేదారోల్లో విలసిల్లిన సింధూ నాగరికతకు దక్షిణ భారతదేశానికి సంబంధం ఉందా..? సింధూ ప్రజలు మాట్లాడిన భాషనే దక్షిణాది భాషలకు తల్లి వేరా..? అవుననే అంటున్నారు పురావస్తు పరిశోధకురాలు బహతా అన్సుమాలి మ�
Ramappa Temple | ‘రామప్ప‘కు ఆ పేరెలా వచ్చింది? ఆలయ శిల్పి పేరు మీదుగా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. ఇది నిజమేనా? ఎంతో చారిత్రకప్రాధాన్యం ఉన్న రామప్ప గుడి పేరుపై విభిన్న వాదనలు, అవగాహనలు ఉన్నాయి. అయితే దేనికైన�
ఉపదేశం విదుశ్శుద్ధం సంతస్త ముపదేశినఃశ్యామాయతే న విద్వత్సుయః కాంచన మివాగ్నిషు అగ్ని పవిత్రమైనది. శుచియైన అగ్నియందు కాల్చబడిన సొక్కం బంగారం కూడ రంగు మారదు. అట్లే.. ఉత్తములైన గురువులు ఉపదేశించిన ఉత్తమ విష�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం32 నిజాం రాష్ట్రంలోని ప్రాచీన సంస్థానాలలో దోమకొండ ఒకటి. ఇది మెదక్ జిల్లాలో ఉంది. దీనికే ‘బిక్కనవోలు సంస్థానం’ అని పేరు. ఈ సంస్థాన ప్రభువు కామినేని మల్లారెడ్డి ఇబ్రహీం కుతుబ్షా �
కృష్ణా జిల్లాలోని మొవ్వ గ్రామంలో జన్మించి అక్కడి గోపాలస్వామి భక్తుడైన వాడు క్షేత్రయ్య. అతని అసలు పేరు వరదయ్య. తిరుపతి, కంచి, శ్రీరంగం వంటి క్షేత్రాలను ఎన్నింటినో దర్శించటం వల్ల అతడు క్షేత్రయ్య అయినాడు. శ�
నీవు కనిపించావునెల పొడుపు నాటి చంద్రునిలారేఖామాత్రం చిరునవ్వుతో.. నీ చిరునవ్వుతదియ నాటి చంద్రునిలాక్షణం మెరిసింది.. నీ నవ్వుల వెన్నెలనవమి నాటి చంద్రునిలాహాయిగా నా ఎద నింపింది సిగ్గు దొంతరలమేలి ముసుగుల