రుబాయిలు అనగానే ఉర్దూలో ‘గజల్', ‘షాయిరీ’ వంటి మధురమైన భావం సన్నటి పొరలా మనసును కమ్ముకుంటుంది. భావుకతకు భాషతో సంబంధం లేదు. వ్యక్తీకరణకు నియమాలు అవసరం లేదు. గజల్, రుబాయి వచనం ఏదైనా పాఠకుడిని కదిలించేదిగా �
ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎ�
ఈ నదేమిటిలా రిహార్సల్ లేని నృత్యం చేస్తున్నది ఈ నది కథేమిటి ఎవర్రాసారు స్క్రిప్ట్ను ఎవరు కూర్చారు స్క్రీన్ప్లే ఎవరు రూపొందించారు దర్శించిన ప్రతిసారీ ఎగిసి ఎగిసి నా లోకి ప్రవహించి నన్ను చైతన్యపరుస్�
ఒక రాజు పాలించిన ప్రాంతమేదో స్పష్టంగా చెప్పలేం. ఒక సంఘటన ఏ శతాబ్దంలో ఎక్కడ జరిగిందో కచ్చితంగా తేల్చలేం. రాజవంశాలూ.. కోట ముట్టడుల వివరాలు, తారీకులు, కైఫీయ్యతులు.. ఇలా ఏదీ తడిమినా సిసలైన చరిత్ర కనిపించదు. మరి �
పాము కాటుకు గురైనవారు.. కాటువేసిన శరీర భాగాన్ని నరికివేయుట గానీ, కాల్చుట గానీ, గాయం నుంచి రక్తాన్ని పిండి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తారు. ప్రాణాన్ని రక్షించటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతారు. గ
వాడుక భాష కారణంగా సామాన్యుడు సాహిత్యానికి దగ్గరవుతున్న సమయంలో వచన రచనకు ప్రాధాన్యం పెరిగింది. అచ్చు యంత్రాలు రావటం, పత్రికలు స్థాపించబడటంతో వచన రచనకు ఇంకా ప్రాధాన్యం పెరిగింది. అటువంటి సమయంలోనే వచన ప్ర�
ఏ జాతి సంస్కృతైనా పుట్టుక, పెండ్లి, చావు, ఊరి దేవతల పండుగలు, అడవి దేవతల పండుగలు, వేల్పుల పండుగలు, పంటల సంబంధ పండుగలు, జాతరలు వగైరాల వ్యక్తీకరణతో నిండి ఉంటుంది. ఆదివాసులైన కోయలది సారవంతమైన సంస్కృతి. కోయల చరిత�
ధనాశ గల మానవుడు దరిద్రుడైన కన్న తండ్రినైనను వదలిపెట్టి దూరముగ వెళ్లిపోయి శ్మశానములోనైన పనులు చేసుకొని ధనము సంపాదించుటకు కష్టపడుచుండును. కానీ కన్నతల్లి దండ్రులు కదా-పేదరికంలో ఉన్నారు కదా
1920వ దశకంలో ఎక్కువగా చారిత్రక నవలలు వచ్చాయి. కొన్ని ప్రచురింపబడలేదు. కొన్ని ప్రచురణ పొందినా పునర్ముద్రణ లేక దొరకటం లేదు. నల్లగొండ జిల్లా వాడైన పైడిమర్రి వెంకట సుబ్బారావు 1934లో ‘కాల భైరవుడు’ అనే నవలను రచించా