ఈ నదేమిటిలా రిహార్సల్ లేని నృత్యం చేస్తున్నది ఈ నది కథేమిటి ఎవర్రాసారు స్క్రిప్ట్ను ఎవరు కూర్చారు స్క్రీన్ప్లే ఎవరు రూపొందించారు దర్శించిన ప్రతిసారీ ఎగిసి ఎగిసి నా లోకి ప్రవహించి నన్ను చైతన్యపరుస్�
ఒక రాజు పాలించిన ప్రాంతమేదో స్పష్టంగా చెప్పలేం. ఒక సంఘటన ఏ శతాబ్దంలో ఎక్కడ జరిగిందో కచ్చితంగా తేల్చలేం. రాజవంశాలూ.. కోట ముట్టడుల వివరాలు, తారీకులు, కైఫీయ్యతులు.. ఇలా ఏదీ తడిమినా సిసలైన చరిత్ర కనిపించదు. మరి �
పాము కాటుకు గురైనవారు.. కాటువేసిన శరీర భాగాన్ని నరికివేయుట గానీ, కాల్చుట గానీ, గాయం నుంచి రక్తాన్ని పిండి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తారు. ప్రాణాన్ని రక్షించటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతారు. గ
వాడుక భాష కారణంగా సామాన్యుడు సాహిత్యానికి దగ్గరవుతున్న సమయంలో వచన రచనకు ప్రాధాన్యం పెరిగింది. అచ్చు యంత్రాలు రావటం, పత్రికలు స్థాపించబడటంతో వచన రచనకు ఇంకా ప్రాధాన్యం పెరిగింది. అటువంటి సమయంలోనే వచన ప్ర�
ఏ జాతి సంస్కృతైనా పుట్టుక, పెండ్లి, చావు, ఊరి దేవతల పండుగలు, అడవి దేవతల పండుగలు, వేల్పుల పండుగలు, పంటల సంబంధ పండుగలు, జాతరలు వగైరాల వ్యక్తీకరణతో నిండి ఉంటుంది. ఆదివాసులైన కోయలది సారవంతమైన సంస్కృతి. కోయల చరిత�
ధనాశ గల మానవుడు దరిద్రుడైన కన్న తండ్రినైనను వదలిపెట్టి దూరముగ వెళ్లిపోయి శ్మశానములోనైన పనులు చేసుకొని ధనము సంపాదించుటకు కష్టపడుచుండును. కానీ కన్నతల్లి దండ్రులు కదా-పేదరికంలో ఉన్నారు కదా
1920వ దశకంలో ఎక్కువగా చారిత్రక నవలలు వచ్చాయి. కొన్ని ప్రచురింపబడలేదు. కొన్ని ప్రచురణ పొందినా పునర్ముద్రణ లేక దొరకటం లేదు. నల్లగొండ జిల్లా వాడైన పైడిమర్రి వెంకట సుబ్బారావు 1934లో ‘కాల భైరవుడు’ అనే నవలను రచించా
వల్లభాచార్యుడు భక్తి అందరికీ సమానమని, అందులో కులాలు మతాలు, పెద్దా చిన్నా తారతమ్యాలు లేవన్నాడు. ఆచరించాడు. మనిషి స్థాయి అతని గుణాల బట్టి కానీ, పుట్టుక మూలంగా కాదని బోధించాడు. సమాజంలోని చెడుని సంస్కరించాలన�
బతుకులు ఇంటికి ఆఫీస్కి Shuttle Service అయ్యాక ట్రాఫిక్ను పాక్కుంటూ వచ్చి గడపలో కూలబడటం తప్ప తల ఎత్తి చూసింది లేదు పైన ఆకాశం ఉందో లేదో అక్కడ చంద్రుడు ఉన్నాడో లేడో...