ఏ జాతి సంస్కృతైనా పుట్టుక, పెండ్లి, చావు, ఊరి దేవతల పండుగలు, అడవి దేవతల పండుగలు, వేల్పుల పండుగలు, పంటల సంబంధ పండుగలు, జాతరలు వగైరాల వ్యక్తీకరణతో నిండి ఉంటుంది. ఆదివాసులైన కోయలది సారవంతమైన సంస్కృతి. కోయల చరిత�
ధనాశ గల మానవుడు దరిద్రుడైన కన్న తండ్రినైనను వదలిపెట్టి దూరముగ వెళ్లిపోయి శ్మశానములోనైన పనులు చేసుకొని ధనము సంపాదించుటకు కష్టపడుచుండును. కానీ కన్నతల్లి దండ్రులు కదా-పేదరికంలో ఉన్నారు కదా
1920వ దశకంలో ఎక్కువగా చారిత్రక నవలలు వచ్చాయి. కొన్ని ప్రచురింపబడలేదు. కొన్ని ప్రచురణ పొందినా పునర్ముద్రణ లేక దొరకటం లేదు. నల్లగొండ జిల్లా వాడైన పైడిమర్రి వెంకట సుబ్బారావు 1934లో ‘కాల భైరవుడు’ అనే నవలను రచించా
వల్లభాచార్యుడు భక్తి అందరికీ సమానమని, అందులో కులాలు మతాలు, పెద్దా చిన్నా తారతమ్యాలు లేవన్నాడు. ఆచరించాడు. మనిషి స్థాయి అతని గుణాల బట్టి కానీ, పుట్టుక మూలంగా కాదని బోధించాడు. సమాజంలోని చెడుని సంస్కరించాలన�
బతుకులు ఇంటికి ఆఫీస్కి Shuttle Service అయ్యాక ట్రాఫిక్ను పాక్కుంటూ వచ్చి గడపలో కూలబడటం తప్ప తల ఎత్తి చూసింది లేదు పైన ఆకాశం ఉందో లేదో అక్కడ చంద్రుడు ఉన్నాడో లేడో...
తెలంగాణ నుంచి 1913లో బండారు శ్రీనివాసరావు ‘హితబోధిని’ అనే పత్రిక నడిపారు. ఆయనే 1910లో ‘ఆశాదోషం’అనే చారిత్రక నవలను రచించాడు. పాలమూరు జిల్లాలోని కోయిల్కొండ దుర్గాన్ని కుతుబ్షాహీలు జయించటం దీనిలోని ఇతివృత్�
ఒక వ్యక్తి ధనవంతుడైనప్పుడు అతడు పూజింపకూడని వాడైనప్పటికీ పూజింపబడుతాడు. పోగూడని వ్యక్తి ఐనప్పటికి అతని వద్దకు పోతారు. నమస్కరింప తగని వ్యక్తి ఐనప్పటికినీ నమస్కరిస్తారు. ఇదంతా ధనం ప్రభావంగా భావించాలి. అ�
ఏ కాలంలోనైనా ప్రజల జీవనాన్ని తెలిపే ముఖ్యమైన అంశాలు రెండు ఉంటాయి. మొదటిది ఆర్థికం- అంటే ఆ కాలంలో ఉన్న వ్యవసాయం, వాణిజ్యం, ఉత్పత్తి చేస్తున్న భౌతిక సంపద. రెండోది సాంస్కృతిక అంశాలైన మత విశ్వాసాలు, ఆచార వ్యవహ�
R. Vidyasagar Rao jayanti | సొంత ఊరు జాజిరెడ్డిగూడెం అయినా, విద్యాసాగర్రావు గారి పాఠశాల విద్య నల్లగొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో సాగింది. స్కూల్లో ముఖ్యంగా సూర్యాపేట లైబ్రరీలో సాహిత్యం, నాటకాలపై మక్కువ �
తెలంగాణ సాహిత్య ప్రస్థానం 38 సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు తమ ఇంటి పేరుతో ‘ఒద్దిరాజు సోదరులు’గా ప్రసిద్ధి చెందారు. వీరు వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామానికి దేశ్ముఖ్లు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్క�
కాంచనపల్లి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ‘భావమంజరి’ అన్న పద్య కావ్యాన్ని వెలువరించి సాహిత్య లోకంలోకి ప్రవేశించారు. 1994లో బాణాల శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డితో కలిసి ‘ఆచూకీ’ అనే కవితా సంకలనాన్ని తీ�