‘సాహిత్యం అనేది అద్భుతమైన కళ. అది చిన్ననాటి నుంచే అందిపుచ్చుకోవాల్సిన అధ్యయనంతో కూడిన నైపుణ్యం. నాన్న వీరబ్రహ్మం చేసిన వృత్తి కళా నైపుణ్యాల అనుక్రమణ నుంచే నాలో రచన ఆలోచన ఉద్భవించింది. చదువుతోపాటు చిగుర�
సంగీతం, సాహిత్యం, సినీరంగానికి ఆర్వీ.రమణమూర్తి చేసిన కృషి అనిర్వచనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. కళావేదిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో బుధవారం పలువురు
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సరస్వత పరిషత్ సంయుక్తాధ్వర్యంలో కాచిగూడకు చెందిన పండితుడు, కవి, సాహితీవేత్త డాక్టర్ విజయభాస్కర్ హైదరాబాద్
తెలంగాణలో సాహిత్యం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు.
హైదరాబాద్ : తెలంగాణ సాహిత్యం విస్తృతమైందని, కల్పన కంటే వాస్తవికతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కోటి ఉమెన్స్ కాలేజీ అధ్యాపకురాలు డాక్టర్ ఎం. దేవేంద్ర రచించిన ‘‘తెలంగాణ కథ వర్�
రుబాయిలు అనగానే ఉర్దూలో ‘గజల్', ‘షాయిరీ’ వంటి మధురమైన భావం సన్నటి పొరలా మనసును కమ్ముకుంటుంది. భావుకతకు భాషతో సంబంధం లేదు. వ్యక్తీకరణకు నియమాలు అవసరం లేదు. గజల్, రుబాయి వచనం ఏదైనా పాఠకుడిని కదిలించేదిగా �
ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎ�
ఈ నదేమిటిలా రిహార్సల్ లేని నృత్యం చేస్తున్నది ఈ నది కథేమిటి ఎవర్రాసారు స్క్రిప్ట్ను ఎవరు కూర్చారు స్క్రీన్ప్లే ఎవరు రూపొందించారు దర్శించిన ప్రతిసారీ ఎగిసి ఎగిసి నా లోకి ప్రవహించి నన్ను చైతన్యపరుస్�
ఒక రాజు పాలించిన ప్రాంతమేదో స్పష్టంగా చెప్పలేం. ఒక సంఘటన ఏ శతాబ్దంలో ఎక్కడ జరిగిందో కచ్చితంగా తేల్చలేం. రాజవంశాలూ.. కోట ముట్టడుల వివరాలు, తారీకులు, కైఫీయ్యతులు.. ఇలా ఏదీ తడిమినా సిసలైన చరిత్ర కనిపించదు. మరి �
పాము కాటుకు గురైనవారు.. కాటువేసిన శరీర భాగాన్ని నరికివేయుట గానీ, కాల్చుట గానీ, గాయం నుంచి రక్తాన్ని పిండి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తారు. ప్రాణాన్ని రక్షించటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతారు. గ
వాడుక భాష కారణంగా సామాన్యుడు సాహిత్యానికి దగ్గరవుతున్న సమయంలో వచన రచనకు ప్రాధాన్యం పెరిగింది. అచ్చు యంత్రాలు రావటం, పత్రికలు స్థాపించబడటంతో వచన రచనకు ఇంకా ప్రాధాన్యం పెరిగింది. అటువంటి సమయంలోనే వచన ప్ర�