తెలంగాణ సాహిత్యానికి ఎనలేని చరిత్ర ఉన్నదని, ఆ సాహిత్య పరంపర గోరటి వెంకన్నతోపాటు ఇక ముందూ కొనసాగనుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సు�
విద్యార్థులు, అధ్యాపక, సాహితీ లోకానికి ‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ కరదీపిక వంటిదని ఎైక్సెజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన�
Pathipaka Mohan | బాలల కోసం రాసేది బాలసాహిత్యం. గడచిన కొన్నేండ్లుగా బాల సాహిత్యం విరివిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందరో రచయితలు బాల సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. అలాంటివారిలో డాక్టర్ పత్తిపాక మోహ�
Annie Ernaux:ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్కు ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ దక్కింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో త�
సాహితీవేత్త నిజాం వెంకటేశం మృతి ఆయన అశేష మిత్రబృందాన్ని, తెలుగు సాహితీలోకాన్ని ఎంతో కలచివేసింది. ఆరోగ్యంగానే ఉన్న ఆయన హఠాత్తుగా ఈ నెల 18న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. నేటి మూడుతరాల సాహితీవేత్తల్లో, �
జాతీయత- దేశ సంస్కృతిని, భాషను, జాతి జీవన విధానా న్ని, ఆ జాతిలో వచ్చే అమూల్యమైన కళలను, సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. Merriam Webster Dictionary ప్రకారం ‘జాతీయత’ అంటే జాతికి విధేయంగా ఉండటం, జాతిపట్ల ఆరాధనాభావం �
‘సాహిత్యం అనేది అద్భుతమైన కళ. అది చిన్ననాటి నుంచే అందిపుచ్చుకోవాల్సిన అధ్యయనంతో కూడిన నైపుణ్యం. నాన్న వీరబ్రహ్మం చేసిన వృత్తి కళా నైపుణ్యాల అనుక్రమణ నుంచే నాలో రచన ఆలోచన ఉద్భవించింది. చదువుతోపాటు చిగుర�
సంగీతం, సాహిత్యం, సినీరంగానికి ఆర్వీ.రమణమూర్తి చేసిన కృషి అనిర్వచనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. కళావేదిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో బుధవారం పలువురు
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సరస్వత పరిషత్ సంయుక్తాధ్వర్యంలో కాచిగూడకు చెందిన పండితుడు, కవి, సాహితీవేత్త డాక్టర్ విజయభాస్కర్ హైదరాబాద్
తెలంగాణలో సాహిత్యం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు.
హైదరాబాద్ : తెలంగాణ సాహిత్యం విస్తృతమైందని, కల్పన కంటే వాస్తవికతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కోటి ఉమెన్స్ కాలేజీ అధ్యాపకురాలు డాక్టర్ ఎం. దేవేంద్ర రచించిన ‘‘తెలంగాణ కథ వర్�
రుబాయిలు అనగానే ఉర్దూలో ‘గజల్', ‘షాయిరీ’ వంటి మధురమైన భావం సన్నటి పొరలా మనసును కమ్ముకుంటుంది. భావుకతకు భాషతో సంబంధం లేదు. వ్యక్తీకరణకు నియమాలు అవసరం లేదు. గజల్, రుబాయి వచనం ఏదైనా పాఠకుడిని కదిలించేదిగా �
ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎ�