సాహిత్యంతో ప్రజలను చైతన్య పరుస్తూ ఏదైనా సాధించవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ అన్నారు. మ
రవీంద్ర భారతి కళానిలయం వేదికగా పల్లె పరిమలాలు పరిమళించాయి. దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంక్షేమం, అభివృద్ధి, సాహిత్యం, మహిళా సంక్షేమం, పల్లె ప్రగతి, లాంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగా
తెలంగాణలోని ప్రతి పల్లెలో కవులు, కళాకారులు ఉన్నారని, సాహితీ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి క�
కోస్తా జిల్లాల భాష బలవంతంగా మనపై రుద్దబడింది. మనది కానీ మన జీవితాల్లో లేని భాషను, ఉచ్ఛారణ తీరును అనివార్యంగా పలకాల్సి వచ్చేది. వారిలాగా మాట్లాడితేనే అది సరైందన్నట్టు. వారి పదాలే, వారి మాటలే అసలు సిసలు తెల�
అపార లోకజ్ఞానము, అకుంఠిత యోగదీక్ష కలిగి సామాజిక శ్రేయస్సును కాంక్షించే సిద్దప్ప, పద్యం రాయడం కోసం అనేక వస్తువులను ఎన్నుకున్నాడు. ఇచ్చ వచ్చినట్లుగా చెప్పగలిగిన చేవ ఉండటం వల్ల సూటిగా పద్యాన్ని పఠితకు చేర�
అమ్మల వల్ల వచ్చాం మనం. అమ్మల కోసం బతుకుదాం మనం. రండి, అందరమూ ప్రకటి ద్దాం.‘పంచభూతాల కన్నా అమ్మ గొప్పది’ అని. అమ్మ అమ్మ కాకపోయి ఉంటే మనకు ఆ పంచభూతాలు తెలిసేవి కావు. అమ్మ మనకు మూలం అని మననం చేసుకుంటూ మనం మనుషుల�
పచ్చటి పైరు పంటలతో కళకళలాడే గ్రామవాసులు జరుపుకొనే పండుగలలో అతి ముఖ్యమైంది బతుకమ్మ పండుగ. ఈ పండుగ రోజున దూరప్రాంతాలలో ఉన్న తమ ఇంటి ఆడబిడ్డలను పిల్లా పాపలతో సహా పిలిపించుకొని సంప్రదాయబద్ధంగా పండుగను జరు�