మహాకవి సి.నారాయణరెడ్డి స్వగ్రామం హనుమాజీపేటలో, సినారె పుట్టి పెరిగిన ఇంట్లో నెలకొల్పిన స్ఫూర్తికేంద్రం ‘కవితా కర్పూర క్షేత్రం’. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణకాశి వేములవాడకు 8 కిలో మీటర్ల దూరంలో ఉ�
అదిలాబాద్ జిల్లాకు ఇద్దరు సరస్వతులు. ఒకరు బాసర సరస్వతి అయితే మరొకరు పుంభావ సరస్వతి సామల సదాశివ. ఈ పేరు వినగానే అదిలాబాదు అడవి బిడ్డలు మా మాస్టారు అంటారు. ఏ భాషలో ఎవరికి ఉత్తరం వచ్చిన పరుగున పంతులు గారి దగ�
భాష అనేది సమాజానికి ఆత్మ. కళలు, సాహిత్యం, సంస్కృతీ సంప్రదాయాలు, ఇతర అంశాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, పరిరక్షించడం కోసం అవసరమైన సాధనం. ఒక తెగ తరతరాల మనుగడంతా భాషతోనే ముడిపడి ఉందంటే అది వార
ప్రపంచ సాహితీ నందనవనంలో వికసించిన తొలి కథాగ్రంథ కుసుమం బృహత్కథ. ఇది పురుడు పోసుకొన్న నేల తెలంగాణ ప్రాంతం జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం కావడం తెలంగాణ వారందరికీ గర్వకారణం. అది కోటిలింగాలన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం క్రమక్రమంగా దశదిశలా వ్యాపించి రాష్ట్ర సాధన డిమాండ్ ఊపందుకున్నది. దీనికి కారణం తెలంగాణలోని అన్నివర్గాలు ఏకతాటిమీది కొచ్చి అనేక విధాలుగా చేసిన మేధోమథనం. ముఖ్యంగా, ఆత్మగౌ
అడుగులు నాలుగింతలు ముందుకే
మాటలు మబ్బులు దాటినై నిజమే
నేల మీద అరికాలానే,
బిగిసిన పిడికిలి బలంతోనే-
ఒట్టు తిన్న పానం
రెట్టపై దీక్షపట్టి బంగారు కలే
ఆకలి, అవమానం
ఒక్క నీటి జాలుకు కొట్టుకుపోయినై
ఆశ్చర్యాల