అడుగులు నాలుగింతలు ముందుకే
మాటలు మబ్బులు దాటినై నిజమే
నేల మీద అరికాలానే,
బిగిసిన పిడికిలి బలంతోనే-
ఒట్టు తిన్న పానం
రెట్టపై దీక్షపట్టి బంగారు కలే
ఆకలి, అవమానం
ఒక్క నీటి జాలుకు కొట్టుకుపోయినై
ఆశ్చర్యాల
ఇటీవల జానకమ్మ ఇంగ్లాండు యాత్ర చదివితే స్త్రీలు యాత్రాకథనాలు రాస్తే ఎంత విలక్షణంగా ఉంటాయో కదా అనిపించింది. తాజాగా రచయిత్రి, అనువాదకురాలు స్వర్ణ కిలారి ‘ఇంతియానం’ పేరుతో స్త్రీల యాత్రా కథనాలతో సంకలనంగా �
సాహిత్యంతో ప్రజలను చైతన్య పరుస్తూ ఏదైనా సాధించవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ అన్నారు. మ
రవీంద్ర భారతి కళానిలయం వేదికగా పల్లె పరిమలాలు పరిమళించాయి. దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంక్షేమం, అభివృద్ధి, సాహిత్యం, మహిళా సంక్షేమం, పల్లె ప్రగతి, లాంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగా
తెలంగాణలోని ప్రతి పల్లెలో కవులు, కళాకారులు ఉన్నారని, సాహితీ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి క�
కోస్తా జిల్లాల భాష బలవంతంగా మనపై రుద్దబడింది. మనది కానీ మన జీవితాల్లో లేని భాషను, ఉచ్ఛారణ తీరును అనివార్యంగా పలకాల్సి వచ్చేది. వారిలాగా మాట్లాడితేనే అది సరైందన్నట్టు. వారి పదాలే, వారి మాటలే అసలు సిసలు తెల�