భాష అనేది సమాజానికి ఆత్మ. కళలు, సాహిత్యం, సంస్కృతీ సంప్రదాయాలు, ఇతర అంశాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, పరిరక్షించడం కోసం అవసరమైన సాధనం. ఒక తెగ తరతరాల మనుగడంతా భాషతోనే ముడిపడి ఉందంటే అది వార
ప్రపంచ సాహితీ నందనవనంలో వికసించిన తొలి కథాగ్రంథ కుసుమం బృహత్కథ. ఇది పురుడు పోసుకొన్న నేల తెలంగాణ ప్రాంతం జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం కావడం తెలంగాణ వారందరికీ గర్వకారణం. అది కోటిలింగాలన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం క్రమక్రమంగా దశదిశలా వ్యాపించి రాష్ట్ర సాధన డిమాండ్ ఊపందుకున్నది. దీనికి కారణం తెలంగాణలోని అన్నివర్గాలు ఏకతాటిమీది కొచ్చి అనేక విధాలుగా చేసిన మేధోమథనం. ముఖ్యంగా, ఆత్మగౌ
అడుగులు నాలుగింతలు ముందుకే
మాటలు మబ్బులు దాటినై నిజమే
నేల మీద అరికాలానే,
బిగిసిన పిడికిలి బలంతోనే-
ఒట్టు తిన్న పానం
రెట్టపై దీక్షపట్టి బంగారు కలే
ఆకలి, అవమానం
ఒక్క నీటి జాలుకు కొట్టుకుపోయినై
ఆశ్చర్యాల
ఇటీవల జానకమ్మ ఇంగ్లాండు యాత్ర చదివితే స్త్రీలు యాత్రాకథనాలు రాస్తే ఎంత విలక్షణంగా ఉంటాయో కదా అనిపించింది. తాజాగా రచయిత్రి, అనువాదకురాలు స్వర్ణ కిలారి ‘ఇంతియానం’ పేరుతో స్త్రీల యాత్రా కథనాలతో సంకలనంగా �