సాహిత్యంలో ఏ రచన అయినా పాఠకుడు మానసికంగా అనుభూతి పొందక పోతే అది వ్యర్థమే. అది కవిత్వమైతే మరింత క్లిష్టతరమవుతుంది. కవులు/రచయితలు కూడా నాలుగు కాలాల పాటు మనగలగాలనుకుంటే ఖచ్చితంగా పాఠకుడి మనసును చదివి అలరిం
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో కులాలు, వర్గాలు, వాదాలుగా తమ అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటాయి. సాహిత్యంలో తన ప్రత్యేక అస్తిత్వాన్ని బలంగా రాసి సంకలనాలుగా ముద్రించాయి. మంగలి అస్తిత్వ సాహిత్యం ప్రత్యేకంగా ఇ�
‘కవిత్వం అవసరమే ..కానీ ఎందుకో తెలిస్తే !’ అని ఓ రచయిత ఛలోక్తి విసిరాడు . మోండ్రియాన్ అనే చిత్రకారుడు యదార్థ్ధం క్రమేణా కళను తొలగించి దాని స్థానాన్ని ఆక్రమిస్తుందని అభిప్రాయపడ్డాడు. యదార్థ్ధంలో లోపించిన �
నిజాం పాలనాకాలంలో ప్రారంభమైన ఆనాటి ‘నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్తు ఈ నాటి ‘తెలంగాణ సారస్వత పరిషత్తు’ కు సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. నాటి నుంచి నేటి వరకు నిరంతరంగా తెలుగు భాషా సాంస్కృతిక వికాసానికి ఘ�
Nobel Prize: నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసేకు ఈ యేటి సాహిత్య నోబెల్ పురస్కారం దక్కింది. ఎంతో వినూత్నాత్మకంగా ఆయన నాటకాలు, పద్యాలు రాశారు. స్వరం వినిపించలేని వారి కోసం ఆయన సాహిత్యం పనికి వచ్చినట్ల�
తెలంగాణ యాస చాలా స్వచ్ఛమైనదని ప్రజాకవి కాళోజీ కోరినట్లు ప్రజల పలుకుబడుల భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్తేజ తెలిపారు. నల్లగొండలోని న
అనంతవిశ్వం భగవంతుని సృష్టి, ఒక అద్భుతం, వర్ణింపనలవికాని అందమైన కావ్యం. మానవ మేధస్సుకు అందని రహస్యాల పొత్తం. తరతరాలకు తరగని విజ్ఞాన సంపదల కదంబం. ఇంతటి గొప్ప సృష్టిలో పంచభూతాలతో కూడిన అందమైన ప్రకృతి అనంత కో