ఛేదో దంశస్య దాహోవా క్షతేర్వా రక్త మోక్షణం
ఏతాని దష్ట మాత్రాణాం ఆయుషః ప్రతిపత్తయః
పాము కాటుకు గురైనవారు.. కాటువేసిన శరీర భాగాన్ని నరికివేయుట గానీ, కాల్చుట గానీ, గాయం నుంచి రక్తాన్ని పిండి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తారు. ప్రాణాన్ని రక్షించటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతారు. గాయం గురించి ఆలోచిస్తే.. ప్రాణాన్ని కాపాడటం అసాధ్యం కదా. అందుకే ఒక ఉన్నత లక్ష్యం కోసం త్యాగానికైనా సంసిద్ధులమవ్వాలి.
– టి.సుధాకరశర్మ