22 తెలంగాణ సాహిత్య ప్రస్థానం రైతు చెలకలో దొరికిన సింహాసనాన్ని తెచ్చి మంచి రోజు చూసి ఆ సింహాసనాన్ని అధిష్ఠించబోతాడు భోజరాజు. ఆ సింహాసనానికి 32 మెట్లు.. ఒక్కో మెట్టు మీద ఒక బొమ్మ ఉంటుంది. భోజరాజు సింహాసనం మెట్�
ఇపుడు నేను శిల్పిగా మారినన్నునేను కొత్తగా చెక్కుకుంటున్నానుఓ మనిషిగా మలుచుకుంటున్నానుస్వార్థపు పెచ్చులను తొలగించుకుంటూకాస్తంత మానవత్వం ఉన్న మనిషిలానన్నునేను మార్చుకుంటున్నాను..! ఒక్కో ఉలిదెబ్బ తగు
పాండిత్యానికి, సృజనశక్తికి పొత్తు కుదరదంటారు. పండితుడు ఎన్నటికీ కవి కాలేడంటారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని స్వీకరించిన ఆచార్య ఎల్లూరి శివారెడ
పురాణ మిత్యేవ న సాధు సర్వంసచాపి కావ్యం నవమిత్య వద్యంసంతః పరీక్షాన్య తర ద్భజంతేమూడః పరప్రత్యయ నేయ బుద్ధిఃఏదైనా.. పాతదైనంత మాత్రమున అంతా మంచిది అనడానికి వీలు లేదు. కొత్తదైనంత మాత్రమున పూర్తిగా నిందింపదగి�
హైదరాబాద్ : తెలుగు సాహిత్యంలో తొలి యోగిక కావ్యంగా గుర్తింపు పొందిన విశ్వర్షి వాసిలి “నేను”పై శనివారం నుంచి 12 రోజులు అంతర్జాలం వేదికగా సదస్సులు జరుగనున్నాయి. వివిధ పత్రికల కాలమ్స్, వ్యక్తిత్వ, ఆధ్�
తెలంగాణ తెలుగు సృజనాత్మకం. మట్టి పరిమళాల భరితం. తెలంగాణ భాషలోని అద్వితీయమైన ‘జోడి పదాలు’తెలుగు భాషకే వన్నెతెచ్చాయి. కవల పిల్లల్లాంటి వీటిని పదవిన్యాసాలు, జంటపదాలు లేదా జోడి పదాలు అనవచ్చు. తెలంగాణ మాండలి
రాక రాక వచ్చిన చుట్టంతో కడుపులో ఉన్న ఎతనంతా చెప్పుకున్నంత సాదాసీదాగా సూటిగా కథ చెప్పడం దేవేంద్ర ప్రత్యేకత. కొందరి కథలు చదువుతుంటే ఏవో ఊహలోకాల్లోకి వెళ్లినట్టుగా, పరిచయం లేని జీవితాలను చూసినట్టుగా అనిప�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం19 తెలుగులో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి మొల్ల. ఆమె ‘రామాయణం’ను రచించింది. అది చాలా చిన్నది. సంగ్రహంగా ఉంది. కాబట్టి భాస్కరుని రామాయణం వలె ఇది వాల్మీకి రామాయణానికి అనువాదం క
కంచి శ్రీకామకోటి పీఠ జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతిసీఎం సీపీఆర్వో వనంజ్వాలా నరసింహారావు రాసిన ఆంధ్ర వాల్మీకి రామాయణరసరమ్య గాథలు పుస్తకావిష్కరణ హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): తెలుగు భక్తి సాహిత్యా
తెలుగులో ఆదిగ్రంథమైన మహాభారతంలో ఆదికవియైన నన్నయ ఉదంకోపాఖ్యానంలో ‘అనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్’ అనే మకుటంతో కొన్ని పద్యాలున్నాయి. తరువాతి కాలంలో శతక రచనకు కొన్ని ప్రమాణాలు, పద్ధతులు నియమాలు ఏర్పడ�
నల్లగొండ జిల్లాలోని ‘పరడ’ ప్రాచీన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామానికి బయట ఉన్న కొండకు తూర్పుభాగంలో శిథిల ఆంజనేయ, శివాలయాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి ఆలయం దగ్గర నల్లసరపు రాతిపై ఒక శాసనం ఉంది. ఈ శాసనాన్ని క
‘నేను భాషను ప్రేమిస్తాను. యాసను ప్రేమిస్తాను. భాష నా తల్లి. తల్లిని ప్రేమించని వాడు మనిషే కాదు. కవి అంతకన్నా కాదు అని ప్రఖ్యాత కవి జింబో నా పేరు యాద్గిరి అంటూ ఘోషించాడు. ఏండ్లకు ఏండ్లుగా సుడివడుతున్న జీవిత�