అనేక ప్రాంతాలు, రాష్ర్టాలు, భాషలు, సంస్కృతులు, మతాలు, కులాలున్న భారతదేశాన్ని ఒక దగ్గర నిలిపి ఉంచుతున్నది సమాఖ్య విధానమే. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే దేశ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఇది. కీలకమై
చదువుకుంటే ఉన్న మతి పోయినట్లుందని పెద్దలు చెప్పిన మాట ను ఈ కాలంలోని కొందరు యువతీ యువకులు రుజువు చేస్తున్నారు. తప్ప తాగి వాహనాలు నడిపి రోడ్డు మీద ఉన్న వారికే కాదు.. తమతో కలిసి ప్రయాణించేవారికి కూడా ప్రాణాం
మేఘము నుంచి కురిసిన వాన చినుకులు ముత్యపు చిప్పలో పడి ముత్యముగా రూపాంతరము చెందినట్లు, విశిష్టమైన వ్యక్తిత్వము గల వ్యక్తికి ఉపదేశింపబడిన ఒక మంచి విషయం మరింత గుణాతిశయము కలదిగా రూపాంతరం చెందుతుందని భావం. R
కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చేసిన దానాలు లెక్కకు మించి ఉన్నాయి. వారి సామంతులు, కరణాధికారులు కూడా అనేక ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. కాకతీయ గణపతి దేవుని వలన కొల్లిపాక-70 (కొలనుపాక-70) శ్రీకరణాధికార�
సీఎం కేసీఆర్ | జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డాక్టర్ సినారె ( సింగిరెడ్డి నారాయణ రెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు.
ఆషాఢ మాసంలో వచ్చే విశిష్టమైన పండుగ బోనం! మొదటినుంచీ భారతీయ జీవనం, సంస్కృతి, తెలంగాణ జీవన శైలి అంతా కూడా ప్రకృతితో మమేకమై, పర్యావరణానికి అనుకూలమైన జీవనవిధానంతో కూడింది! కాకపోతే వేర్వేరు కారణాల వల్ల పెరిగి�
22 తెలంగాణ సాహిత్య ప్రస్థానం రైతు చెలకలో దొరికిన సింహాసనాన్ని తెచ్చి మంచి రోజు చూసి ఆ సింహాసనాన్ని అధిష్ఠించబోతాడు భోజరాజు. ఆ సింహాసనానికి 32 మెట్లు.. ఒక్కో మెట్టు మీద ఒక బొమ్మ ఉంటుంది. భోజరాజు సింహాసనం మెట్�
ఇపుడు నేను శిల్పిగా మారినన్నునేను కొత్తగా చెక్కుకుంటున్నానుఓ మనిషిగా మలుచుకుంటున్నానుస్వార్థపు పెచ్చులను తొలగించుకుంటూకాస్తంత మానవత్వం ఉన్న మనిషిలానన్నునేను మార్చుకుంటున్నాను..! ఒక్కో ఉలిదెబ్బ తగు
పాండిత్యానికి, సృజనశక్తికి పొత్తు కుదరదంటారు. పండితుడు ఎన్నటికీ కవి కాలేడంటారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని స్వీకరించిన ఆచార్య ఎల్లూరి శివారెడ
పురాణ మిత్యేవ న సాధు సర్వంసచాపి కావ్యం నవమిత్య వద్యంసంతః పరీక్షాన్య తర ద్భజంతేమూడః పరప్రత్యయ నేయ బుద్ధిఃఏదైనా.. పాతదైనంత మాత్రమున అంతా మంచిది అనడానికి వీలు లేదు. కొత్తదైనంత మాత్రమున పూర్తిగా నిందింపదగి�
హైదరాబాద్ : తెలుగు సాహిత్యంలో తొలి యోగిక కావ్యంగా గుర్తింపు పొందిన విశ్వర్షి వాసిలి “నేను”పై శనివారం నుంచి 12 రోజులు అంతర్జాలం వేదికగా సదస్సులు జరుగనున్నాయి. వివిధ పత్రికల కాలమ్స్, వ్యక్తిత్వ, ఆధ్�
తెలంగాణ తెలుగు సృజనాత్మకం. మట్టి పరిమళాల భరితం. తెలంగాణ భాషలోని అద్వితీయమైన ‘జోడి పదాలు’తెలుగు భాషకే వన్నెతెచ్చాయి. కవల పిల్లల్లాంటి వీటిని పదవిన్యాసాలు, జంటపదాలు లేదా జోడి పదాలు అనవచ్చు. తెలంగాణ మాండలి
రాక రాక వచ్చిన చుట్టంతో కడుపులో ఉన్న ఎతనంతా చెప్పుకున్నంత సాదాసీదాగా సూటిగా కథ చెప్పడం దేవేంద్ర ప్రత్యేకత. కొందరి కథలు చదువుతుంటే ఏవో ఊహలోకాల్లోకి వెళ్లినట్టుగా, పరిచయం లేని జీవితాలను చూసినట్టుగా అనిప�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం19 తెలుగులో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి మొల్ల. ఆమె ‘రామాయణం’ను రచించింది. అది చాలా చిన్నది. సంగ్రహంగా ఉంది. కాబట్టి భాస్కరుని రామాయణం వలె ఇది వాల్మీకి రామాయణానికి అనువాదం క