సాధారణంగా సాహితీవేత్త, కవి, సృజనకారుడు ఇంట్రావర్ట్...! తన చుట్టూ ఉండే లోకంలో జరిగే సంఘటనలకు తన అంతర్గత ప్రపంచంలో మధనపడుతూ ఈ లోకపు వేదనకు కారణాంతరాలను అన్వేషిస్తూ,
ఉగ్రవాడికి చెందిన మేడరస వీర కమల జినాలయాన్ని నిర్మించాడు. మేడరస వెల్గొంట కులతిలకుడైన మాధవవర్మ వంశానికి చెందినవాడు. ఈ మాధవ వర్మ తన సైన్యంలో 8,000 ఏనుగులు, 10 కోట్ల గుర్రాలు అనంతమైన పాద సైనికులు కలిగి ఉన్నాడు.
ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎ�
R. Vidyasagar Rao jayanti | సొంత ఊరు జాజిరెడ్డిగూడెం అయినా, విద్యాసాగర్రావు గారి పాఠశాల విద్య నల్లగొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో సాగింది. స్కూల్లో ముఖ్యంగా సూర్యాపేట లైబ్రరీలో సాహిత్యం, నాటకాలపై మక్కువ �
తెలంగాణ సాహిత్య ప్రస్థానం 38 సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు తమ ఇంటి పేరుతో ‘ఒద్దిరాజు సోదరులు’గా ప్రసిద్ధి చెందారు. వీరు వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామానికి దేశ్ముఖ్లు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్క�
కాంచనపల్లి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ‘భావమంజరి’ అన్న పద్య కావ్యాన్ని వెలువరించి సాహిత్య లోకంలోకి ప్రవేశించారు. 1994లో బాణాల శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డితో కలిసి ‘ఆచూకీ’ అనే కవితా సంకలనాన్ని తీ�
నాలుగు గోడలతోకొంత వైశాల్యంలోజీవిస్తున్న గదులేనా ఇల్లూ నా బతుకూమొత్తంగా అదే నా స్పృహనా సృజన లోకం శ్వాసబంధాలూ బంధువులూ ఎన్ని ఉన్నానా ప్రాణం గట్టి స్నేహాల తీరని దాహాలేనా బతుక్కు పునాదులేసిందిబడి అక్షరా�
అతిసార వ్యాధిగ్రస్థుని శరీరంలో ఏర్పడే డీ హైడ్రేషన్ (dehydration)కు ‘నిర్జలీకరణం’ అనే మాటను ఈ మధ్యకాలంలో సమానార్థకంగా వాడుతున్నారు. దీనిగురించి కొంత చర్చించాలనిపించింది. నగరీకరణం, సుందరీకరణం, స్పష్టీకరణం, విశ�
ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 1912, ఆగస్టు 16న జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన వరదాచార్యులు ఏడో తరగతి వరకే చదువుకున్నారు. అయినా సంస్కృతాంధ్ర �