అదిలాబాద్ జిల్లాకు ఇద్దరు సరస్వతులు. ఒకరు బాసర సరస్వతి అయితే మరొకరు పుంభావ సరస్వతి సామల సదాశివ. ఈ పేరు వినగానే అదిలాబాదు అడవి బిడ్డలు మా మాస్టారు అంటారు. ఏ భాషలో ఎవరికి ఉత్తరం వచ్చిన పరుగున పంతులు గారి దగ�
బతుకమ్మ ఆడే సమయంలో పాడే పాటలలో సహనం, శీలం, శాంతం మొదలైనవాటిని బోధించే మంచి లక్షణాలుండడంతో జీవితాలు సుఖంగా శాంతంగా గడిపేందుకు ఎంతగానో సహకరిస్తాయి. అందుకే రాజులు మారినా, రాజ్యాలు అంతరించిపోయినా ఈ సంస్కృతి
సాధారణంగా సాహితీవేత్త, కవి, సృజనకారుడు ఇంట్రావర్ట్...! తన చుట్టూ ఉండే లోకంలో జరిగే సంఘటనలకు తన అంతర్గత ప్రపంచంలో మధనపడుతూ ఈ లోకపు వేదనకు కారణాంతరాలను అన్వేషిస్తూ,
ఉగ్రవాడికి చెందిన మేడరస వీర కమల జినాలయాన్ని నిర్మించాడు. మేడరస వెల్గొంట కులతిలకుడైన మాధవవర్మ వంశానికి చెందినవాడు. ఈ మాధవ వర్మ తన సైన్యంలో 8,000 ఏనుగులు, 10 కోట్ల గుర్రాలు అనంతమైన పాద సైనికులు కలిగి ఉన్నాడు.
ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎ�
R. Vidyasagar Rao jayanti | సొంత ఊరు జాజిరెడ్డిగూడెం అయినా, విద్యాసాగర్రావు గారి పాఠశాల విద్య నల్లగొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో సాగింది. స్కూల్లో ముఖ్యంగా సూర్యాపేట లైబ్రరీలో సాహిత్యం, నాటకాలపై మక్కువ �
తెలంగాణ సాహిత్య ప్రస్థానం 38 సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు తమ ఇంటి పేరుతో ‘ఒద్దిరాజు సోదరులు’గా ప్రసిద్ధి చెందారు. వీరు వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామానికి దేశ్ముఖ్లు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్క�