‘పండు వైభవం చెట్టు మూలంగా, చెట్టు వైభవం పండు మూలంగా వస్తుంది. అలాగే గురుశిష్యుల కీర్తి. వాటి మధ్య ఎవరూ రారు. నాలుగు యుగాల్లోనూ, వారి పాద ధూళే.. నాకు ఎంతో విలువైనది, దానినే నా శిరస్సు మీద ఉంచుకుంటాను’ అని భక్త�
రాయలసైన్యం ముందు షితాబుఖాను నిలబడలేక ఓటమిపాలయ్యాడు. షితాబుఖాను యుద్ధనైపుణ్యానికి రాయలు ముగ్ధుడై.. కప్పము కట్టడి చేసి వదిలిపెట్టాడు. ఆ తర్వాత రాయలు గజపతులతో యుద్ధాల్లో మునిగిపోయా డు. అద్దంకి గంగాధరుడు ర�
‘భానుమండల తేజమీ పానుగల్లు’ అంటూ కొనియాడిన పానుగల్లు నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్నది. పూర్వకాలంలో కందూరుచోడులు, విష్ణుకుండినులు, కాకతీయుల పరిపాలనలో పానుగల్లు ముఖ్య పట్టణంగా వెలుగొందింది. ఇక్కడి ఛాయా సోమే
అచిరాధిష్ఠిత రాజ్యఃశత్రుః ప్రకృతి ష్వరూఢ మూలత్వాత్నవ సంరోపణ శిథిలః తరురివ సుకరః సముద్ధర్తుం. కొత్తగా నాటిన చెట్టు వేర్లు భూమిలో బలపడకముందే పెకలించి వేయుట సులభమైనట్లు, రాజ్యంలోనికి కొత్తగా వచ్చిన శత్�
నవలల పోటీ-2021 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ‘కథా సాహితీ’ వాసిరెడ్డి నవీన్ సహకారంతో నిర్వహించిన ఈ నవలల పోటీకి న్యాయనిర్ణేతలుగా మధురాంతకం నరేంద్ర, మహ్మద్ ఖదీర్బాబు వ్యవహరించారు. చింతకింది శ్రీనివాసరా�