తెలంగాణలో శాతవాహనులు, విష్ణుకుండినుల అనంతరం నల్లగొండ, మహబూబ్నగర్ ప్రాంతాలను పరిపాలించిన రాజవంశీయులు కందూరిచోడులు. చాళుక్యులకు సామంతులుగా ఉన్న వీరు నల్లగొండ ప్రాంతాన్ని సమర్థంగా పాలించారు. కాకతీయుల
క్రీ.శ 15వ శతాబ్దం పూర్వభాగంలో ఉన్నటువంటి కవులు నాటి రాజకీయ కల్లోలం వల్ల రాజాదరణ లేక తమ రచనలను దేవునికి అంకితంగా ఇచ్చారు. వీరశైవులైన కవులేమో రాజాదరణను కోరుకోకుండానే కావ్యాలు రచించారు. మల్లన ‘రుక్మాంగద చర�
‘నా ప్రాంతంలోని ప్రజా జీవితాన్ని నా సహజమైన భాషలో చెప్పడం నా బాధ్యత. అందులో గొప్ప సంతృప్తి ఉంది. సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది’ అంటారు డాక్టర్ దేవరాజు మహారాజు. ఒకవైపు పిల్లల కోసం రాస్తూనే, మరోవైపు సమాంతర సిన
అర్థం సంప్రతిబంధం ప్రభురధిగంతుం సహాయ వానేవదృశ్యం తమసి నపశ్యంతి దీపేన వినా సచక్షురపి ఒక ప్రయోజనం సాధించటానికి ఆటంకాలు ఎదురగుచున్నప్పుడు ఇతరుల సహాయం తీసుకోవటంలో తప్పులేదు. కండ్లున్నప్పటికీ చీకటిలో ఉన్
‘పండు వైభవం చెట్టు మూలంగా, చెట్టు వైభవం పండు మూలంగా వస్తుంది. అలాగే గురుశిష్యుల కీర్తి. వాటి మధ్య ఎవరూ రారు. నాలుగు యుగాల్లోనూ, వారి పాద ధూళే.. నాకు ఎంతో విలువైనది, దానినే నా శిరస్సు మీద ఉంచుకుంటాను’ అని భక్త�
రాయలసైన్యం ముందు షితాబుఖాను నిలబడలేక ఓటమిపాలయ్యాడు. షితాబుఖాను యుద్ధనైపుణ్యానికి రాయలు ముగ్ధుడై.. కప్పము కట్టడి చేసి వదిలిపెట్టాడు. ఆ తర్వాత రాయలు గజపతులతో యుద్ధాల్లో మునిగిపోయా డు. అద్దంకి గంగాధరుడు ర�
‘భానుమండల తేజమీ పానుగల్లు’ అంటూ కొనియాడిన పానుగల్లు నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్నది. పూర్వకాలంలో కందూరుచోడులు, విష్ణుకుండినులు, కాకతీయుల పరిపాలనలో పానుగల్లు ముఖ్య పట్టణంగా వెలుగొందింది. ఇక్కడి ఛాయా సోమే
అచిరాధిష్ఠిత రాజ్యఃశత్రుః ప్రకృతి ష్వరూఢ మూలత్వాత్నవ సంరోపణ శిథిలః తరురివ సుకరః సముద్ధర్తుం. కొత్తగా నాటిన చెట్టు వేర్లు భూమిలో బలపడకముందే పెకలించి వేయుట సులభమైనట్లు, రాజ్యంలోనికి కొత్తగా వచ్చిన శత్�
నవలల పోటీ-2021 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ‘కథా సాహితీ’ వాసిరెడ్డి నవీన్ సహకారంతో నిర్వహించిన ఈ నవలల పోటీకి న్యాయనిర్ణేతలుగా మధురాంతకం నరేంద్ర, మహ్మద్ ఖదీర్బాబు వ్యవహరించారు. చింతకింది శ్రీనివాసరా�