కాంచనపల్లి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ‘భావమంజరి’ అన్న పద్య కావ్యాన్ని వెలువరించి సాహిత్య లోకంలోకి ప్రవేశించారు. 1994లో బాణాల శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డితో కలిసి ‘ఆచూకీ’ అనే కవితా సంకలనాన్ని తీ�
నాలుగు గోడలతోకొంత వైశాల్యంలోజీవిస్తున్న గదులేనా ఇల్లూ నా బతుకూమొత్తంగా అదే నా స్పృహనా సృజన లోకం శ్వాసబంధాలూ బంధువులూ ఎన్ని ఉన్నానా ప్రాణం గట్టి స్నేహాల తీరని దాహాలేనా బతుక్కు పునాదులేసిందిబడి అక్షరా�
అతిసార వ్యాధిగ్రస్థుని శరీరంలో ఏర్పడే డీ హైడ్రేషన్ (dehydration)కు ‘నిర్జలీకరణం’ అనే మాటను ఈ మధ్యకాలంలో సమానార్థకంగా వాడుతున్నారు. దీనిగురించి కొంత చర్చించాలనిపించింది. నగరీకరణం, సుందరీకరణం, స్పష్టీకరణం, విశ�
ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 1912, ఆగస్టు 16న జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన వరదాచార్యులు ఏడో తరగతి వరకే చదువుకున్నారు. అయినా సంస్కృతాంధ్ర �
తెలంగాణలో శాతవాహనులు, విష్ణుకుండినుల అనంతరం నల్లగొండ, మహబూబ్నగర్ ప్రాంతాలను పరిపాలించిన రాజవంశీయులు కందూరిచోడులు. చాళుక్యులకు సామంతులుగా ఉన్న వీరు నల్లగొండ ప్రాంతాన్ని సమర్థంగా పాలించారు. కాకతీయుల
క్రీ.శ 15వ శతాబ్దం పూర్వభాగంలో ఉన్నటువంటి కవులు నాటి రాజకీయ కల్లోలం వల్ల రాజాదరణ లేక తమ రచనలను దేవునికి అంకితంగా ఇచ్చారు. వీరశైవులైన కవులేమో రాజాదరణను కోరుకోకుండానే కావ్యాలు రచించారు. మల్లన ‘రుక్మాంగద చర�
‘నా ప్రాంతంలోని ప్రజా జీవితాన్ని నా సహజమైన భాషలో చెప్పడం నా బాధ్యత. అందులో గొప్ప సంతృప్తి ఉంది. సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది’ అంటారు డాక్టర్ దేవరాజు మహారాజు. ఒకవైపు పిల్లల కోసం రాస్తూనే, మరోవైపు సమాంతర సిన
అర్థం సంప్రతిబంధం ప్రభురధిగంతుం సహాయ వానేవదృశ్యం తమసి నపశ్యంతి దీపేన వినా సచక్షురపి ఒక ప్రయోజనం సాధించటానికి ఆటంకాలు ఎదురగుచున్నప్పుడు ఇతరుల సహాయం తీసుకోవటంలో తప్పులేదు. కండ్లున్నప్పటికీ చీకటిలో ఉన్