‘ఆచరణ నుంచి జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానం కొత్త ఆచరణకు దారితీస్తుంది. ఆ కొత్త ఆచరణ మరింత కొత్త జ్ఞానానికి, మరింత మెరుగైన ఆచరణలకు దారులు వేస్తుంది’ అంటాడు మావో. జ్ఞానం, ఆచరణ ఒకదానికొకటి పునాది అయితే వాటికి ప్ర�
ప్రాచీన తెలుగును గుర్తించటానికి ముఖ్యంగా ప్రాకృత భాషలోని గాథా సప్తశతిపై ఆధారపడాల్సి వస్తున్నది. ప్రాకృతంలోని గాథా సప్తశతిలో వందలాది తెలుగు పదాలు మనకు కనిపిస్తాయి. అయితే ఆ కాలంలో తెలుగు ఉనికిలో ఉన్నదో �
అంతేకాకుండా దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మనకు తెలిసిందే. మరైతే ఈ పండుగ రోజున భోగ�
అప్పుడే విచ్చుకొన్న
ఆకుపచ్చని కుదుళ్లలో
మంచు బిందువుల లయలు,
హంగుల ఆకృతులు ఆవిష్కృతమవుతూ
ఆకాశం అద్భుత వన్నెల్ని చిలకరిస్తోంది
జానపద లయల్లో
ఓలలాడిన పచ్చని మాగాణికి
కొత్త హంగులేవో అబ్బినట్టు
తన్మయత్వ
ఉత్కంఠమైన కాలం
కరిగిపోతున్నది
కాలగర్భంలో కలిసిపోతున్నది
కుంచించుకు పోతున్న
మెదళ్ల మొదళ్ల మధ్య
అగ్గి రాజేస్తూ..
సమయం సచ్చీలంగానే
బాధల బంతిని
వేగంగా బౌండరీకి గిరాటు కొట్టింది
ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్