అప్పుడే విచ్చుకొన్న
ఆకుపచ్చని కుదుళ్లలో
మంచు బిందువుల లయలు,
హంగుల ఆకృతులు ఆవిష్కృతమవుతూ
ఆకాశం అద్భుత వన్నెల్ని చిలకరిస్తోంది
జానపద లయల్లో
ఓలలాడిన పచ్చని మాగాణికి
కొత్త హంగులేవో అబ్బినట్టు
తన్మయత్వ
ఉత్కంఠమైన కాలం
కరిగిపోతున్నది
కాలగర్భంలో కలిసిపోతున్నది
కుంచించుకు పోతున్న
మెదళ్ల మొదళ్ల మధ్య
అగ్గి రాజేస్తూ..
సమయం సచ్చీలంగానే
బాధల బంతిని
వేగంగా బౌండరీకి గిరాటు కొట్టింది
ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్
అంటూ ప్రతి పదంలో తెలంగాణ శౌర్య పటిమను, వైభవాన్ని నిక్షిప్తం చేసుకొన్న ఈ గీతం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట రామారావు కలం నుండి జాలువారింది. సాయుధ పోరాట సమయంలో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచి, తెలం
తెలుగు నేలమీద అనాదిగా అపూర్వమైన జానపద కళావారసత్వం విరాజిల్లుతూ ఉన్నది. భావి కళల నిర్మాణానికి అవసరమయిన పునాదిలాంటి ఆకారాలను జానపద కళలు అందిస్తాయనటంలోఎటువంటి అతిశయోక్తిలేదు. జానపదులు అంటే పల్లె ప్రజలు.
ఐనా ఇక్కడ
నా దేహం నాది అన్న స్వరాలు
శ్రమ శక్తులవుతాయి
విశ్వాసమున్న వాడు, నమ్మకం లేనివాడు
ఇద్దరూ కలిసి చెమటోడ్చే కూలీలవుతారు
పొలాల్లో బురద కాళ్లను
నాగలి కర్రులు చేసి
రాజనాలు పండిస్తారు
విత్తనమై ఈ మట్ట�
కన్నీళ్లు కాటుక కళ్లల్లో దాచుకొని
కమ్మని వంటల విందవుతుంది
కాలం కదిలిపోవాలికదా అంటూ..
రాజీ తుపాకిని ఎత్తుకున్న
సిపాయి అవుతుంది
లోపలి మనిషి బయటి మనిషీ అంటూ
సెటైర్ల సాహిత్య సివంగవుతుంది
తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో కునారిల్లిన సమాజం నుంచి మొదలుకొని అంటే 1930వ దశకం నుండి 2007 దశకం సగం కాలం వరకూ యశోదారెడ్డి మూడు తరాలనూ, ఆ తరాలలో వచ్చిన అనేక మార్పులనూ గమనించారు.