‘తోక లేని పిట్ట తొంభై ఆమడల దూరం చేరుకుందట!... అదేమిటో చెప్పుకోండి చూద్దాం’ అంటూ ‘లేఖ’పై చిన్నప్పుడు పొడుపు కథ వేసుకునేవాళ్లం. లేఖలు జన జీవనంలో భాగమయ్యేవి.
చరిత్ర పుటలను కొంచెం వెనక్కి తిప్పి పరికిస్తే... మెతుకుసీమలోని ఓ కుగ్రామం పేరు కొలిచలమ.
ఆ ఊళ్లో ఒక సాధారణ గూనపెంకుల ఇల్లు. ఆ ఇంట్లో ఆ రోజు ఏదో పండుగ జరుగుతున్నది. ఇల్లంతా
బంధువులతో కోలాహలంగా ఉన్నది. ఇక పూజా �
విశ్వనాథ గారు తను రాసిన ఈ రామాయణ కల్పవృక్షం గురించి చెప్తూ.. ‘ఈ రామాయణ కల్పవృక్షం, తెలుగు
రామాయణం. ఒక తెలుగు కుటుంబంలో జరిగిన కథలాగా రాశాను. నేను రాసింది, మున్ముందు జనాలకు
అర్థమవుతుందో కాదో, నేను బతికి ఉండగ
మమతలను బాధ్యతగా హృదయంలోకి ఒంపి అనుబంధాలను తిరిగి అంకురింపజేస్తాయి. కథల్లోని పాత్రలు నిజ జీవితంలో నిగ్గదీసి, నిలదీసి అడుగుతున్నట్టు కనిపిస్తాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను ప