విశ్వనాథ గారు తను రాసిన ఈ రామాయణ కల్పవృక్షం గురించి చెప్తూ.. ‘ఈ రామాయణ కల్పవృక్షం, తెలుగు
రామాయణం. ఒక తెలుగు కుటుంబంలో జరిగిన కథలాగా రాశాను. నేను రాసింది, మున్ముందు జనాలకు
అర్థమవుతుందో కాదో, నేను బతికి ఉండగ
మమతలను బాధ్యతగా హృదయంలోకి ఒంపి అనుబంధాలను తిరిగి అంకురింపజేస్తాయి. కథల్లోని పాత్రలు నిజ జీవితంలో నిగ్గదీసి, నిలదీసి అడుగుతున్నట్టు కనిపిస్తాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను ప
నేను చచ్చాక
లోకమేదో ఇప్పటికే అంతమవుతున్నట్టు
అనవసరపు కంఠశోకాలు, పెడబొబ్బలు పెట్టకండి
నాకసలే అరుపులంటే చికాకు
లేని కీర్తిని ఆపాదించి కీర్తిని మాత్రమే చెప్పకండి
నేనన్న నాలుగు మాటలేవన్న మంచివనుకుంటే వ
సర్వ మానవ చైతన్యాన్ని వ్యక్తం చేయటం కోసం, తాత్త్విక, ఆధ్యాత్మిక, మానవత, మౌలిక మూలాల పరిరక్షణ కోసం, ప్రగతిశీల ప్రభావమైన సాహిత్య వికాసం కోసం, దానికి తోడ్పడే భాషాలీలా విలాసాల అవగాహన కోసం, తన జాతి పరంపరాభివృద్�
ఆటపాటల పదకొండేళ్ల బాల్యాన్ని దాటి
సంక్లిష్టమైన బాల్య, తరుణాల
జుగల్ బందీ కచేరీ అయిన
పన్నెండేళ్లనూ దాటేసి
నన్ను నే నర్థం చేసుకుంటూ
నా జీవనగీతాన్ని శృతి చేసుకుంటున్నప్పుడు
దూరాల నుంచి విచ్చేసిన నీవు
మ�