బయోపిక్, పీరియాడిక్ సినిమాల్లో నటించాలని ఉన్నదంటూ మనసులో మాట బయటపెట్టింది బాలీవుడ్ సీనియర్ నటి సోనాక్షి సిన్హా. ఎంతో సవాలుతో కూడుకున్న నిజజీవిత పాత్రలతోనే నటనా సామర్థ్యం బయటపడుతుందని చెప్పుకొచ్చ�
సోషల్ మీడియాలో కామెడీతో కడుపుబ్బా నవ్వించే ‘అల్లాడిపోతున్నా డమ్మా’ రీల్ చూడని వాళ్లుండరు. ఆమె చేసిన ‘పానీపూరీ’ సాఫ్ట్ సెటైర్కి మచ్చు తునక! సోషల్ మీడియాలో ఒక్క వీడియో వైరల్ అయితే ఓవర్నైట్లో స్ట�
అర్థం చేసుకునే బాస్ ఉండటం.. నిజంగా వరమే! అయితే, అందరు బాస్లూ ఒకేలా ఉండరు. కొందరు ఉద్యోగులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. మరికొందరు వెంటపడి తరుముతుంటారు. అతిగా విమర్శిస్తుంటారు. ఏది చేసినా తిరస్కరిస్�
ఇంట్లో వైఫై ఉందంటే చాలు. టాప్ స్పీడ్లో బ్రౌజింగ్ చేయాలనుకుంటాం. ఒకేసారి టీవీ, ఫోన్లు, ల్యాప్టాప్లు.. ఎన్ని వాడినా ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటాం. ఇలాంటి అవసరాలు ఉన్నవారి కోసం రిలయన్స్ జియో ఒక కొత్�
వృద్ధుల్లో నిద్రలేమి సాధారణ సమస్యగా మారింది. నిద్ర మాత్రలు తాత్కాలిక ఉపశమనాన్ని అందించినా.. తరచుగా వాడితే దుష్ర్పభావాల ప్రమాదం ఉంటుంది. ఇందుకు నిపుణులు సిఫారసు చేస్తున్న ఒక సులభమైన చిట్కా.. క్రమం తప్పని �
యోగా మన సనాతన సంప్రదాయంలో ప్రధాన జీవనాడి. మనిషిని భౌతికంగా దృఢంగా మారుస్తూనే, మానసిక శక్తిని ప్రచోదనం చేసే దివ్యమైన ఔషధం ఇది. ఎటువంటి పరికరాలూ, ప్రత్యేక పరిసరాలూ అవసరం లేకుండా, కేవలం శరీర భంగిమలను మార్చడం
గుమ్మడి విత్తనాలు.. అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో లభించే ప్రొటీన్, ఫైబర్,
మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. పరిమితికి మించితే మాత్రం.. ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూప�
జుట్టు ఆరోగ్యం కోసం చేసే మొదటి పని.. నూనె పెట్టుకోవడం. దీనివల్ల వెంట్రుకలకు కావాల్సిన పోషణ అందుతుంది. జుట్టు తళతళా మెరిసిపోతుంది. ఇక పొడిబారిన జుట్టుకైతే.. నూనె దివ్యౌషధమే! అయితే.. కొందరు నూనె పెట్టుకోవడంలో
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తున్నది. ఉద్యోగాలు మొదలుకుని చదువుల దాకా.. అన్నిటా ‘టెక్నాలజీ’నే కీలకపాత్ర పోషిస్తున్నది. ఈక్రమంలో పెద్దల నుంచి పిల్లల వరకు.. ఎక్కువ సమయం స్క్రీన్లతోనే గడపాల్సి వస్తున్నది. �
చాలా ఇళ్లలో టిఫిన్ అంటే.. ఇడ్లీలు, దోశలే! వీటిని సిద్ధం చేయాలంటే మాత్రం.. ఎంతోకొంత ప్రయాస పడాల్సిందే! కావాల్సినవన్నీ ముందురోజే నానబెట్టుకోవడం.. పిండి రుబ్బుకోవడం.. పెద్ద తతంగమే! దాంతో చాలామంది వారానికి సరి�
సోషల్ మీడియా వాడకం ఎంత పెరుగుతున్నదో ఇన్ఫ్లూయెన్సర్ల ప్రాధాన్యమూ అంతే ఎక్కువ అవుతున్నది. అందుకే హురూన్ ఇండియా-కాండేర్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న
అతివలు లోహ విహంగాలను నడిపి ధీర అనిపించుకుంటున్నారు. యుద్ధ విమానాలనూ గింగిరాలు కొట్టిస్తూ సాహసి అని ప్రశంసలు పొందుతున్నారు. కానీ, ప్రజారవాణా సాధనం బస్సు నడపడంలో మహిళల ఊసే కనిపించదు.