LIC | ఎల్ఐసీ తన పాలసీ దారుల కోసం `ధన వృద్ధి` అనే పేరుతో సింగిల్ ప్రీమియం పాలసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
Minister Errabelli | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం అధోగతి పాలయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) ఆరోపించారు.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం ముగిసిన మే నెలలో 11.26 శాతం క్షీణించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.14,056 క�
Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికిపైగా గాయపడగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రైలు ప్రమాద బా�
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ అంచనాలకు మించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.13,191 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,409 కోట్ల
కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతిపాదనల దెబ్బ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)పై గట్టిగా పడింది. సంస్థ కొత్త ప్రీమియం వసూళ్లలో భారీగా తగ్గాయి. 2023 ఏప్రిల్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం (ఎన్�
దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్గా కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టి, మదుపరులను ముగ్గులోకి దించిన షేరు ఏడాదిలో నిండా ముంచేసింది. కేవలం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కేంద్రం హడావుడిగా వాట
రిటైర్మెంట్ తర్వాత మెడికల్ ప్రయోజనాలు కల్పించే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ. గ్రూపు పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ బెనిఫిట్ స్కీం పేరుతో విడుదల చేసిన ఈ ప్లాన్ నాన�
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ నూతన చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభు త్వం నియమించింది. గత నెలలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్�
దేశీయ జీవిత బీమా పరిశ్రమలో మెజారిటీ వాటా కలిగిన ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లో మాత్రం నేలచూపులు చూస్తున్నది. స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయ్యి ఏడాది పూ�
LIC | ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అయిన మార్చిలో సాధారణంగా బీమా పాలసీల వ్యాపారం జోరుగా సాగుతుంది. ప్రీమియం చెల్లింపుల్ని రిటర్న్ల్లో చూపించి అదాయపు పన్నును కొంతమేర ఆదా చేసుకునేందుకు ఇదే నెలలో కొత్త పాలసీల
KCR | కేంద్రంలోని మోదీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో నిర్వీర్యం చేస్తుంటే.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు వాటి పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నది. జల విద్యుత్తు, గ్యాస్ ఆధారిత విద్యుత్త�
ఐపీవో జారీ అయిన తర్వాత మళ్లీ ఏనాడూ ఆఫర్ ధరను చేరకపోవడం మాట అటుంచి, రోజు రోజుకీ తగ్గిపోతున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేరు నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమేపీ వై�
Adani | ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం ఆ