LIC | ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అయిన మార్చిలో సాధారణంగా బీమా పాలసీల వ్యాపారం జోరుగా సాగుతుంది. ప్రీమియం చెల్లింపుల్ని రిటర్న్ల్లో చూపించి అదాయపు పన్నును కొంతమేర ఆదా చేసుకునేందుకు ఇదే నెలలో కొత్త పాలసీల
KCR | కేంద్రంలోని మోదీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో నిర్వీర్యం చేస్తుంటే.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు వాటి పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నది. జల విద్యుత్తు, గ్యాస్ ఆధారిత విద్యుత్త�
ఐపీవో జారీ అయిన తర్వాత మళ్లీ ఏనాడూ ఆఫర్ ధరను చేరకపోవడం మాట అటుంచి, రోజు రోజుకీ తగ్గిపోతున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేరు నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమేపీ వై�
Adani | ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం ఆ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆ�
పూర్తి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యంలో ఫిబ్రవరి చివరికల్లా 82.8 శాతానికి చేరింది. శుక్రవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకా�
రుణ, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు పరిమితులు విధించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తున్నది. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు.. తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ రంగ
LIC | బీమా దిగ్గజం ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఎంపికచేసింది. ప్రభుత్వ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలకు చీఫ్లను ఎంపికచేసే ఎఫ్ఎస్ఐబీ తాజా సిఫార్సును గుర
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర రుణ భారంలో ఉన్నాయని ఫిచ్ గ్రూప్నకు చెందిన క్రెడిట్ సైట్స్ కిందటేడాదే హెచ్చరించింది. గత సెప్టెంబర్ 30నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా.
LIC | ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మార్కెట్ వాటా వేగంగా పడిపోతున్నది. గత 3 నెలల్లో దాదాపు 4 శాతం లేదా సుమారు 400 బేసిస్ పాయింట్లు దిగజారింది.
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇంచార్జి చైర్మన్గా సిద్ధార్థ మహంతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్న మహంతీ ఈ పదవిలో మూడు నెలల పాటు కొనసాగనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రైవేటు దాహం, కార్పొరేట్ తీపికి ప్రభుత్వ రంగ సంస్థలు బలవుతున్నాయి. మోదీ సర్కార్ వినాశకర విధానాలతో పీఎస్యూలు బలిపీఠం ఎక్కుతున్నాయి.
MLC Kavitha | అదానీ కుంభకోణం కారణంగా ఎల్ఐసీలోని ప్రజల డబ్బులు ఆవిరైపోతుంటే కేంద్రం ఎందుకు మౌనం గా ఉంటున్నదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదా నీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ 11% మేర పడిపోవడం పట్ల ఆమె శనివ�