ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. ఓ ఆకర్షణీయ పెన్షన్ ప్లాన్ను అందిస్తున్నది. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన పేరిట ఇది అందుబాటులో ఉన్నది.
బీమా క్లెయింల పరిష్కారంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అగ్రస్థానంలో ఉంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ 98.5 క్లెయింలను సెటిల్ చేసినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మె�
మార్కెట్ బుల్న్త్రో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు (ఎల్ఐసీ) లాభాల పంట పండింది. ఐపీవో ధరతో పోలిస్తే ఎల్ఐసీ షేరు విలువ ఇప్పటికీ వెనుకపడే ఉన్నప్పటికీ, ఈక్విటీ పోర్ట్ఫోలియోలో ఉన్న దిగ్గజ షేర్లతో 2023ల
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భారీ కంపెనీ (మెయిన్-బోర్డ్ ఐపీవో)ల పబ్లిక్ ఇష్యూల విలువ తగ్గుముఖం పట్టింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల సంఖ్య పెరిగినా.. నిధుల సమీకరణ మాత్రం పడిపోయింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 25 శాతం కనీస పబ్లిక్ వాటాను పదేండ్లలోపు పెంచుకునే మినహాయింపును కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంస్థకు మంజూరు చేసింది. 2022 మే నెలలో ఎల్ఐసీ ఐపీవో ద్వారా ప్రభుత్వం 3.5 �
ప్రజల సోమ్ము జనాలకే దక్కాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కార్పొరే�
HDFC Bank - LIC | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,04,477.25 కోట్లు పెరిగింది. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ఐసీ భారీగా లబ్ధి పొందాయి.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. బుధవారం ‘జీవన్ ఉత్సవ్' పేరిట ఓ గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్ను పరిచయం చేసింది. ఇదో నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించేందుకు వచ్చే కొద్ది నెలల్లో 3-4 కొత్త పాలసీలను ప్రవేశపెట్టేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సిద్ధమవుతున్నది. ‘నిరు
LIC | తమ ఖాతాదారుల కోసం వచ్చేనెల తొలి వారంలో ఆకర్షణీయమైన కొత్త పాలసీని మార్కెట్లోకి తీసుకొస్తామని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి తెలిపారు. కొన్ని నెలల్లో మూడు లేదా నాలుగు కొత్త ప�
కంపెనీల్లో వాటాల్ని విక్రయించి ద్రవ్యలోటును పూడ్చుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో పీఎస్యూను ఐపీవోకు సిద్ధం చేసింది. ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)లో తొలి పబ్లిక�
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 50 శాతం తగ్గి రూ.7,925 కోట్లకు పరిమితమైంది. ఆదాయం తగ్గుముఖం ప�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అథారిటీ రూ.36,844 జరిమానా వేసింది. ఈ మేరకు శ్రీనగర్ స్టేట్ ట్యాక్సెస్ ఆఫీసర్ నుంచి సోమవారం నోటీ�
మార్కెట్ ర్యాలీని ఆసరా చేసుకుని, మరో సంస్థలో వాటా అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందుకోసం కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్�