ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అథారిటీ రూ.36,844 జరిమానా వేసింది. ఈ మేరకు శ్రీనగర్ స్టేట్ ట్యాక్సెస్ ఆఫీసర్ నుంచి సోమవారం నోటీ�
మార్కెట్ ర్యాలీని ఆసరా చేసుకుని, మరో సంస్థలో వాటా అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందుకోసం కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్�
ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వార్షికోత్సవం సందర్భంగా పాలసీదార్లకు ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి వీలు గా సెప్టెంబర్ 1 నుంచి ఒ�
67 ఏండ్ల చరిత్ర, 1.2 లక్షల మంది ఉద్యోగులు, దేశవ్యాప్తంగా రూ. 46 లక్షల కోట్ల ఆస్తులు, కోట్లాదిమంది పాలసీదారులు.. ప్రపంచ బీమా దిగ్గజాల్లో ఒకటిగా పేరొందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) రికా�
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) లాభాలను గడించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.9,544 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమ�
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. ఇటీవల జీవన్ కిరణ్ (ప్లాన్ నం.870) పేరుతో ఓ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్�
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. గురువారం జీవన్ కిరణ్ (ప్లాన్ నం.870) పేరుతో ఓ కొత్త పాలసీని ప్రారంభించింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ�
67 ఏండ్ల చరిత్ర... 1.2 లక్షల మంది ఉద్యోగులు... దేశవ్యాప్తంగా రూ.46 లక్షల కోట్ల ఆస్తులు... కోట్లాదిమంది పాలసీదారులు... ప్రపంచంలోనే టాప్ బీమా సంస్థల్లో ఒకటిగా పేరు... ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ క�
LIC | ఎల్ఐసీ తన పాలసీ దారుల కోసం `ధన వృద్ధి` అనే పేరుతో సింగిల్ ప్రీమియం పాలసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
Minister Errabelli | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం అధోగతి పాలయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) ఆరోపించారు.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం ముగిసిన మే నెలలో 11.26 శాతం క్షీణించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.14,056 క�
Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికిపైగా గాయపడగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రైలు ప్రమాద బా�