దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ రికార్డు స్థాయి ప్రీమియం వసూళ్లు సాధించింది. గత నెలలో ఏకంగా రూ.19,309.10 కోట్ల నూతన బిజినెస్ ప్రీమియం వసూలైనట్లు తెలిపింది.
Relaince -LIC | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,66,954.07 కోట్లు హరించుకుపోయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఖ్యాతిని సాధించింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి అత్యధిక ర్యాంక్ను పొందిన సంస్థగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,85,186.51 కోట్లు పెరిగింది.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.89 లక్షల కోట్లు పెరిగింది.
ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర సర్కార్కు ఆయా సంస్థల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో మింగుడుపడటం లేదు. నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వ
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.85,582.21 కోట్లు వృద్ధి చెందింది.
ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టే అధికారిక ప్రతిపాదనేదీ లేదని ఎల్ఐసీ శుక్రవారం స్పష్టం చేసింది. ‘ఆ రకమైన ప్రతిపాదనైతే ఇప్పటికైతే అధికారికంగా రాలేదు’ అని హెల్త్ ఇన్సూరెన్స్లో ఎంట్రీపై ఎల్ఐసీ తేల్చ�
LIC | దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ..ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నది. ఈ విషయాన్ని కంపెనీ చైర్మన్ సిద్దార్థ మోహంతీ సూచనప్రాయంగా వెల్లడించారు. బీమా రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్�
LIC - Health Insurance | కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి ఎంటరయ్యేందుకు కసరత్తు చేస్తోంది.
LIC | ప్రస్తుతం ఖర్చులు, అవసరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి జీవిత కాలం పెన్షన్ కోసం భారతీయ జీవిత బీమా సంస్థ ‘సరళ్ పెన్షన్’ స్కీం తీసుకొచ్చింది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన హనుమకొండలోని ఎల�