ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్న ప్రమాదవశాత్తు ఏ కారణం చేతనైనా మృతి చెందితే ఆ కుటుంబం వీధిన పడొద్దనే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది రైతుల పేరి
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్లైన్ సేవలను మరింత విసృత పరచడంలో భాగంగా వాట్సాప్లో ప్రీమియం చెల్లింపులను జరిపేవిధంగా ‘వాట్సాప్ బోట్' సే�
ఇన్సూరెన్స్ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఎండీఆర్టీ (Million Dollar Round Table) ఏజెంట్గా ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన సీనియర్ ఎల్ఐసీ ఏజెంట్ ఇందుర్తి సురేందర్ రెడ్డి ఆరోసారి అర్హత సాధించాడు.
Harish Rao | ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేయడం దుర్మ�
జీవిత బీమా సంస్థలు నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్లలో భారీ వృద్ధి నమోదైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను నూతన ప్రీమియం వసూళ్లు 5.1 శాతం ఎగబాకి రూ.3.97 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడేండ్ల కూతురిని చంపిన ఓ మహిళ, అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎల్�
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. ఆరోగ్య బీమాలోకి ఈ నెలాఖరుకల్లా అడుగు పెడుతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది.
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో మరింత వాటాలను అమ్మేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్కెట్ పరిస్థితులనుబట్టి 2 నుంచి 3 శాతం వ�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థకు ఏడేండ్లకుగాను 105.42 కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) డిమాండ్ నోటీస్ జారీ అయ్యింది. ఆయా రాష్ర్టాల్లోని కార్యకలాపాలకు సంబంధించి ప
దేశీయ ఆటోరంగ దిగ్గజం, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్కు రూ.456.06 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు వచ్చింది. రాజస్థాన్లోని అల్వార్ సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ నుంచి ఈ తాఖీదులు అందాయి.
Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,29,589.86 కోట్లు పెరిగింది.
దేశీయ అతిపెద్ద బీమా సంస్థ, ప్రభుత్వ రంగ జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. ఆరోగ్య బీమాలోకి ప్రవేశించే అంశంలో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే మణిపాల్సిగ్నా హెల్త్�