అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ప్రస్తు తం మార్కెట్లో మరిం త చౌకగా లభిస్తున్నప్పటికీ, ఇప్ప ట్లో ఆ షేర్లలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు లేదా మరిన్ని షేర్లు కొనేందుకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూ
ఇక విదేశీ సంస్థాగత మదుపరులు, మ్యూచువల్ ఫండ్స్ కోల్పోయింది రూ.1.6 లక్షల కోట్లదాకా ఉన్నది. మొత్తంగా ఎల్ఐసీ, ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్స్.. అదానీ సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల విలువ గత 11 రోజుల్లో రూ.2 లక్షల కోట
పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదానీ, మోదీ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులని ఆమె ఆరోపించారు.
అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సదరు సంస్థ స్పందించింది. పెట్టుబడులు పెట్టేముందు అన్ని చట్టబద్ధమైన విధివిధానాలను అనుసరిస్తామని, నిబంధన�
అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట ఈ నెల 6న నిరసనలకు దిగనున్నట్టు కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్ భగ్గుమంటున్�
బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు తమ పరిధి లోపే అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఎల్ఐసీలు తమ పరిధిలోపే రుణాలు మంజూరు చేశాయని, వాట�
పార్లమెంట్లో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో గవర్నర్ల తీరుపై
దేశంలో కోట్లమంది సామాన్యుల సొమ్ము ప్రమాదంలో పడింది. జీవిత బీమాకు ధీమా లేకుండా పోయింది. తనవద్ద ఉన్నది ప్రజల సొమ్ము అన్న ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ, అదానీ కంపెనీల్లో అడ్డగోలుగా పెట్�
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. జీవన్ ఆజాద్ పేరుతో విడుదల చేసిన ఈ ప్లాన్ వ్యక్తిగతంగాను సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్తోపాటు తీ�