దేశంలో కోట్లమంది సామాన్యుల సొమ్ము ప్రమాదంలో పడింది. జీవిత బీమాకు ధీమా లేకుండా పోయింది. తనవద్ద ఉన్నది ప్రజల సొమ్ము అన్న ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ, అదానీ కంపెనీల్లో అడ్డగోలుగా పెట్�
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. జీవన్ ఆజాద్ పేరుతో విడుదల చేసిన ఈ ప్లాన్ వ్యక్తిగతంగాను సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్తోపాటు తీ�
బీజేపీ అస్తవ్యస్త విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించిపోతున్నదని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళి�
కాంపోజిట్ ఇన్సూరెన్స్ సంస్థల్ని (ఒకే కంపెనీ జీవిత, సాధారణ బీమా పాలసీల వ్యాపారం చేయడం) కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తున్న నేపథ్యంలో జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోకి నాలుగు ప
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నిర్వహణా పగ్గాల్ని ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తికి అప్పగించడానికి రంగం సిద్ధమవుతున్నది.
CM KCR | భారతదేశ భవిష్యత్ గురించి, బాగుపడటం కోసం ఈ దేశం పిడికిలి ఎత్తాలి.. మన ఆస్తులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ దేశం మారాల్సిన అవసరం ఉందన్నారు.
కోట్లాది మందికి జీవిత బీమా సేవలందిస్తున్న ఎల్ఐసీని పోరాటాలు చేసి రక్షించుకొంటామని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వీ రమేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా అన్నా
మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వస్తున్నది. లాభాల బాటలో నడుస్తున్న ఎల్ఐసీ , బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసింది.
ప్రధాని మోదీ సహకారంతోనే పారిశ్రామికవేత్త అనిల్అంబానీ ఎల్ఐసీ నుంచి రూ.3,400 కోట్లు లూటీ చేసి, ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోవడానికి కారణమయ్యాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్ ఆరోపించారు.
వ్యూహాత్మక వాటా విక్రయం తర్వాత ఐడీబీఐ బ్యాంక్.. భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంక్గానే పరిగణించబడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) స్పష్టం చేసి