ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు ఉపక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్మిశ్రా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.15,592 కోట్ల నికర లాభాన్ని గడించింది. పెట్టుబడులపై రాబడి అత్యధికంగా సమకూరడం వల్లనే లాభాలు భారీగా పెర�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నది. బ్యాంకింగ్ సంస్థలతో పోల్చితే అగ్గువకే ఈ లోన్లు లభిస్తుండటం గమనార్హం. ఐదేండ్ల గరిష్ఠ కాలపరిమితితో ఉన్న ఈ రుణాలను 9 �
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ షేర్ల పరిస్థితి.. కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం మింగుడుపడటం లేదు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం షేర్లు.. ఇప్పుడు తీవ్ర ఒడిద�
భారత జీవిత బీమా(ఎల్ఐసీ) అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉద్యమబాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ మూడు క్యాటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచి కానున్�
ఎల్ఐసీని ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేయడం చారిత్రక తప్పిదమని, ఐక్యంగా ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) హైదరాబాద్ డివిజనల్ ప్రధాన
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు ఏజెంట్లే మూల స్తంభాలని, ఐఆర్డీఏఐ నిబంధనలు ఇప్పుడు వారి కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా ఉన్నాయని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెం ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండ�
ఇంకా ఎన్నాళ్లు దేశ ప్రజలకు ఈ దౌర్భాగ్య పాలన? ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు రోజులు ఇట్లే ఉంటే ఎయిర్ ఇండియాను అమ్మేసినట్టే, ఎల్ఐసీనీ అమ్మేస్తుంది. దేశ సంపదను కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుంది.