మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వస్తున్నది. లాభాల బాటలో నడుస్తున్న ఎల్ఐసీ , బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసింది.
ప్రధాని మోదీ సహకారంతోనే పారిశ్రామికవేత్త అనిల్అంబానీ ఎల్ఐసీ నుంచి రూ.3,400 కోట్లు లూటీ చేసి, ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోవడానికి కారణమయ్యాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్ ఆరోపించారు.
వ్యూహాత్మక వాటా విక్రయం తర్వాత ఐడీబీఐ బ్యాంక్.. భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంక్గానే పరిగణించబడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) స్పష్టం చేసి
ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు ఉపక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్మిశ్రా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.15,592 కోట్ల నికర లాభాన్ని గడించింది. పెట్టుబడులపై రాబడి అత్యధికంగా సమకూరడం వల్లనే లాభాలు భారీగా పెర�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నది. బ్యాంకింగ్ సంస్థలతో పోల్చితే అగ్గువకే ఈ లోన్లు లభిస్తుండటం గమనార్హం. ఐదేండ్ల గరిష్ఠ కాలపరిమితితో ఉన్న ఈ రుణాలను 9 �
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ షేర్ల పరిస్థితి.. కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం మింగుడుపడటం లేదు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం షేర్లు.. ఇప్పుడు తీవ్ర ఒడిద�
భారత జీవిత బీమా(ఎల్ఐసీ) అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉద్యమబాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ మూడు క్యాటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచి కానున్�
ఎల్ఐసీని ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేయడం చారిత్రక తప్పిదమని, ఐక్యంగా ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) హైదరాబాద్ డివిజనల్ ప్రధాన