సరికొత్త ప్లాన్ను పరిచయం చేసిన బీమా దిగ్గజం ముంబై, సెప్టెంబర్ 6: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా ఓ సరికొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్ను పరిచయం చేసింద�
ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం, ఐఆర్డీఏ నిర్వీర్యం చేస్తున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. సోమవారం నర్సంపేటలో భారతీయ జీవిత బీమా ఏజెం ట్లు నిరసన దీక్షలు ప్రారంభించారు. వీరికి స
బీమా సంస్థను రోడ్డుమీదికి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం మంత్రి గంగుల మండిపాటు విద్యానగర్/బొల్లారం, సెప్టెంబర్ 5 : ‘ఎల్ఐసీ మా కుటుంబ సంస్థ. ఇందులోని ఏజెంట్లు, ఉద్యోగులకు టీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఇది వ్యక్తు
నిర్మల్ : కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున
బ్యాంక్లో 51% వాటాను అమ్మే యోచనలో ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వాలు కొనసాగుతున్న చర్చలు.. తుది నిర్ణయం తీసుకోనున్న మంత్రుల బృందం ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు అంతా సిద్ధం చేస్తున్నారు. బ్యాంక్లో 51 శాతం వాటాను
ఈ నెల 17-21 మధ్య అవకాశం: ఎల్ఐసీ న్యూఢిల్లీ, ఆగస్టు 12: వివిధ కారణాలతో ఆగిపోయిన పాలసీలను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని పాలసీదారులకు కల్పిస్తూ ఎల్ఐసీ ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగం�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తొలిసారిగా ఫార్చ్యూన్ 500 జాబితాలోకి ప్రవేశించింది. 97.26 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన ఎల్ఐసీ తాజాగా విడుదలైన ఫార్చ్యూన్ 500 జాబితాలో 98వ స�
ఆగస్టు 1వ తేదీ వరకు అవకాశం నాలుగేండ్లలో ఎల్ఐసీకి ప్రభుత్వం చెల్లించిన ప్రీమియం 3,937 కోట్లు హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, అమలు చేస్తున్న రైతుబీమా పథ�
ఇటీవల ఐపీవో జారీచేసిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎట్టకేలకు తాజా ఎంబడెడ్ విలువను ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరినాటికి ఈ విలువ రూ.5,41,492 కోట్లు ఉందని గురువారం ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఏడాది �
ఈ ఏడాది మార్చి31నాటికి ఎల్ఐసీ ఎంబడెడ్ విలువ ఎంతన్నది జూలై 15కల్లా వెల్లడించగలమని ఆ సంస్థ తెలిపింది. ఎంబడెడ్ విలువ గణింపు పూర్తికాగానే, సంబంధిత అనుమతులు పొందిన అనంతరం జూలై 15కల్లా వెల్లడించగలమని భావిస్త�