హైదరాబాద్, జూన్ 14: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ.. మంగళవారం ‘ధన్ సంచయ్’ పేరుతో ఓ కొత్త ప్లాన్ను పరిచయం చేసింది. ఇది నాన్ లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్ లైఫ్ ఇ
న్యూఢిల్లీ, జూన్ 13: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ షేరు సోమవారం మరో 5.85 శాతం పతనమై రూ.668 వద్ద ముగిసింది. ఎల్ఐసీ షేరు దాని ఐపీవో ధర రూ.949కంటే 29.5 శాతం దిగువకు చేరడం గమనార్హం. యాంకర్ ఇన్వెస్టర్లు ప్రీ ఐపీవో ముం�
20వేల కోట్ల కోసం బంగారు బాతును ఫణంగా పెట్టిన కేంద్రం మార్కెట్లో పరపతి కోల్పోయిన జీవిత బీమా దిగ్గజం రూ.1.48 లక్షల కోట్లు తగ్గిన కంపెనీ విలువ ఇన్వెస్టర్లకూ భారీ నష్టం 25 శాతం ఆవిరైన షేరు విలువ న్యూఢిల్లీ, జూన్
ప్రైవేటీకరణ కోసం వచ్చే నెల బిడ్లను ఆహ్వానించనున్న కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 10: వచ్చే నెలాఖరుకల్లా ఐడీబీఐ బ్యాంక్ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఇందులోభాగంగానే ప్రిలిమినరీ బిడ్లను �
కొవిడ్తో అనాథైన బాలిక తండ్రి తీసుకున్న రుణాన్ని కట్టాలని ఎల్ఐసీ నోటీసులు మధ్యప్రదేశ్లో ఘటన భోపాల్, జూన్ 6: కరోనాతో తల్లిదండ్రులు మరణించారు. ఆ దుఃఖ సమయంలోనే పదో తరగతి పరీక్షలు వచ్చాయి. అయితే, తండ్రికి
న్యూఢిల్లీ, మే 30: బీమా రక్షణను, పొదుపును అందిస్తూ ఎల్ఐసీ కొత్తగా ‘బీమా రత్న’ పేరుతో ఒక పాలసీని విడుదల చేసింది. పాలసీదారు వివిధ ఆర్థిక అవసరాలకు విడతలవారీగా కొంత మొత్తాన్ని అందించడం, పాలసీ అమలులో ఉన్నపుడు ప
రూ.1.44 లక్షల కోట్లకు పెరిగిన ప్రీమియం ఆదాయం షేరుకు రూ.1.50 డివిడెండ్ ప్రకటించిన బోర్డు న్యూఢిల్లీ, మే 30: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నికర లాభం 2022 జనవరి-మార్చి త్రైమాసికం�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తన పబ్లిక్ షేర్హోల్డర్లకు త్వరలో తొలి డివిడెండ్ ప్రకటించే అవకాశం ఉంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ ఫలితాల్ని ప్రకటి