రూ.1.44 లక్షల కోట్లకు పెరిగిన ప్రీమియం ఆదాయం షేరుకు రూ.1.50 డివిడెండ్ ప్రకటించిన బోర్డు న్యూఢిల్లీ, మే 30: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నికర లాభం 2022 జనవరి-మార్చి త్రైమాసికం�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తన పబ్లిక్ షేర్హోల్డర్లకు త్వరలో తొలి డివిడెండ్ ప్రకటించే అవకాశం ఉంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ ఫలితాల్ని ప్రకటి
దేశీయ బీమా మార్కెట్లో నాలుగింట మూడు వంతుల వాటా కలిగిన ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం రచించిన కుట్రతో సంస్థ ప్రతిష్ఠ దిగజారుతున్నది. ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లోకి లాగడంతో దాని షేర్లు (వాటాలు
ముంబై: జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఇవాళ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎల్ఐసీ షేర్లను ఇవాళ ఉదయం లిస్టింగ్ చేశారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ)లో ఇవాళ ఎల్ఐస�
న్యూఢిల్లీ, మే 16: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు మంగళశారం స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అవుతున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడవుతాయి. కేంద్రం ఎల్ఐసీలో 22.13 కోట
ఎల్ఐసీ ఐపీవో మంగళవారం లిస్ట్ కాబోతోంది. ఒక్కో స్టాక్ ధరను గరిష్ఠంగా రూ.949గా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీహోల్డర్ల కళ్లన్నీ ఇప్పుడు లిస్టింగ్పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ వచ్చిన టైమింగ్
దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళకరంగా ఉన్నదని, అంతర్జాతీయ, దేశీ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక విధానాల్లో మార్పు తేవాల్సి ఉందని కాంగ్రెస్ నేత పి చిదంబరం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస
నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, మే 13: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లను రూ. 949 చొప్పున ఆఫర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెగా ఐపీవోను రూ.904-949 ధరల శ్రేణితో జా
ముంబై, మే 11: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వద్ద పాలసీదారులు క్లెయిం చేయని రూ. 21,336 కోట్ల మొత్తం ఉంది. రెండు మానవసహిత అంతరిక్షయాన ప్రాజెక్టులకు (గగన్యాన్) ఈ మొత్తం సరిపోతుంది. ఇస్�
కొత్త ప్రీమియం ఆదాయంలో 84 శాతం వృద్ధి న్యూఢిల్లీ, మే 10: దేశంలోని జీవిత బీమా సంస్థలు వ్యాపార వృద్ధిలో జోరు చూపిస్తున్నాయి. ముగిసిన ఏప్రిల్ నెలలో ఆ కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయం 84 శాతం వృద్ధిచెంది రూ. 17,940 కోట్లక
దేశ ప్రజల సేవలో ‘ఎల్ఐసీ’ది సుదీర్ఘమైన విశ్వసనీయ చరిత్ర. ప్రజల పొదుపును చట్టబద్ధంగా సమీకరించి ఆ మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసం,ప్రభుత్వరంగ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నది.