ఎల్ఐసీ ఐపీవోలో పాలుపంచుకునేందుకు పలు విదేశీ సావరిన్, వెల్త్ ఫండ్స్ ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. యాంకర్ ఇన్వెస్టర్ల ఇష్యూలో పెట్టుబడి పెట్టేందుకు స్థిరమైన, దీర్ఘక�
ప్రభుత్వ రంగ జీవితబీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోను వచ్చే మే నెల తొలినాళ్లలో జారీ చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, ఫైనాన్షియల్ అడ్వయిజర్లతో ప్రభుత్వం చర�
పారిశ్రామిక విత్తం ప్రధానంగా షేర్లు, డిబెంచర్లు, ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలిచ్చే రుణాల ద్వారా సమకూరుతుంది. పారిశ్రామిక అవసరాల కోసం రుణ సహాయాన్ని అందించే...
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా ఐపీవో ప్రతిపాదనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న సెబీకి ఎల్ఐసీ సమర్పించిన ఇనీషియల్ పబ్లిక్ ఆ�
దేశంలో అత్యధిక మంది జీవిత బీమా ఉండాల్సిందే అంటున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (ఎల్ఐసీ) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం జీవిత బీమాను కొనడం చాలా అవసరమని దాదాపు 91 శాతం మంది అభిప్రాయపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఖజానాను నింపుకొనేందుకే ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు నిర్ణయించిందని బీమా రంగ ఉద్యోగులు ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ సర్కారు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా శనివారం ఢిల్లీలో ధర
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మార్చి నెలలో ప్రతిపాదించిన ఐపీవో వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో
నమ్మకం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికగా బీమా రంగంలో రారాజుగా వెలుగుతున్న ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రమాదపుటంచుకు చేరుకున్నది. సమాజానికి భరోసానిస్తున్న ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటానికి మోదీ ప
ఎల్ఐసీలోకి ఎఫ్డీఐ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఐపీవో జారీకి సిద్ధమవుతున్న బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 20 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతిస్తూ కేంద్ర క్యాబ�
ఎల్ఐసీలో ప్రభుత్వ మూలధనం కేవలం రూ.100కోట్లే. కానీ తన లాభాల్లో ఏటా ఐదుశాతాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అందిస్తున్నది. ఏటా రూ.28వేల కోట్ల డివిడెండ్ కేంద్రప్రభుత్వానికి అందిస్తున్న అక్షయపాత్ర భారత
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో పట్ల మార్కెట్లో అమితంగా ఆసక్తి ఉందని, ప్రభుత్వం ఈ పబ్లిక్ ఆఫర్ను జారీచేయాలనే చూస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ల మ�