రూ.21 వేల కోట్ల సమీకరణ మే తొలి వారంలో పబ్లిక్ ఇష్యూ న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఐపీవో ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయిస్తుందని, మే నెల తొలివారంలో మార్కెట్లో ఆఫర
ఎల్ఐసీ ఐపీవో ద్వారా సమీకరించాలనుకున్న నిధుల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించుకుంది. ఎల్ఐసీ ఐపీవోలో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) విక్రయించి రూ.30 వేల కోట్లు సేకరించాలని ప్రస్తుతం ప్రభుత్వం �
జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో వాయిదాపడే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఇష్యూ జారీచేసే సమయంపై వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని
ఎల్ఐసీ ఐపీవోలో పాలుపంచుకునేందుకు పలు విదేశీ సావరిన్, వెల్త్ ఫండ్స్ ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. యాంకర్ ఇన్వెస్టర్ల ఇష్యూలో పెట్టుబడి పెట్టేందుకు స్థిరమైన, దీర్ఘక�
ప్రభుత్వ రంగ జీవితబీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోను వచ్చే మే నెల తొలినాళ్లలో జారీ చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, ఫైనాన్షియల్ అడ్వయిజర్లతో ప్రభుత్వం చర�
పారిశ్రామిక విత్తం ప్రధానంగా షేర్లు, డిబెంచర్లు, ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలిచ్చే రుణాల ద్వారా సమకూరుతుంది. పారిశ్రామిక అవసరాల కోసం రుణ సహాయాన్ని అందించే...