రెండు రెట్లు ఓవర్సబ్స్ర్కైయిబ్ పాల్గొన్న నార్వే, సింగపూర్ వెల్త్ ఫండ్స్ న్యూఢిల్లీ, మే 2: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాంకర్ ఇన్వెస్టర్ల కోసం సోమవారం ప్రారంభించిన ఇ�
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ బుధవారమే మార్కెట్లోకి వస్తున్నది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీలో మదుపు చేసేందుకు సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ మదుప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఎల్ఐసీని కాపాడుకునేందుకు పోరాటం ఆపబోమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసీఈయూ) డివిజనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య చెప్పారు
ప్రభుత్వ సంస్థ అంటే ఓ భద్రత.. సర్కారీ కొలువంటే ఓ భరోసా.. కానీ ఆ భద్రత, భరోసాలకు తూట్లు పొడుస్తూ ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్పరం చేస్తున్నది. దీంతో కడుపు రగిలిపో�
రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకు బీమా ధీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్కమిటీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రైతుబీమా తరహాల�
రూ.21 వేల కోట్ల సమీకరణ మే తొలి వారంలో పబ్లిక్ ఇష్యూ న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఐపీవో ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయిస్తుందని, మే నెల తొలివారంలో మార్కెట్లో ఆఫర
ఎల్ఐసీ ఐపీవో ద్వారా సమీకరించాలనుకున్న నిధుల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించుకుంది. ఎల్ఐసీ ఐపీవోలో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) విక్రయించి రూ.30 వేల కోట్లు సేకరించాలని ప్రస్తుతం ప్రభుత్వం �
జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో వాయిదాపడే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఇష్యూ జారీచేసే సమయంపై వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని