ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా ఐపీవో ప్రతిపాదనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న సెబీకి ఎల్ఐసీ సమర్పించిన ఇనీషియల్ పబ్లిక్ ఆ�
దేశంలో అత్యధిక మంది జీవిత బీమా ఉండాల్సిందే అంటున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (ఎల్ఐసీ) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం జీవిత బీమాను కొనడం చాలా అవసరమని దాదాపు 91 శాతం మంది అభిప్రాయపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఖజానాను నింపుకొనేందుకే ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణకు నిర్ణయించిందని బీమా రంగ ఉద్యోగులు ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ సర్కారు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా శనివారం ఢిల్లీలో ధర
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మార్చి నెలలో ప్రతిపాదించిన ఐపీవో వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో
నమ్మకం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికగా బీమా రంగంలో రారాజుగా వెలుగుతున్న ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రమాదపుటంచుకు చేరుకున్నది. సమాజానికి భరోసానిస్తున్న ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటానికి మోదీ ప
ఎల్ఐసీలోకి ఎఫ్డీఐ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఐపీవో జారీకి సిద్ధమవుతున్న బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 20 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతిస్తూ కేంద్ర క్యాబ�
ఎల్ఐసీలో ప్రభుత్వ మూలధనం కేవలం రూ.100కోట్లే. కానీ తన లాభాల్లో ఏటా ఐదుశాతాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అందిస్తున్నది. ఏటా రూ.28వేల కోట్ల డివిడెండ్ కేంద్రప్రభుత్వానికి అందిస్తున్న అక్షయపాత్ర భారత
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో పట్ల మార్కెట్లో అమితంగా ఆసక్తి ఉందని, ప్రభుత్వం ఈ పబ్లిక్ ఆఫర్ను జారీచేయాలనే చూస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ల మ�
ఎస్బీఐ డిపాజిట్లకంటే ఎక్కువ యూబీఎస్ రిపోర్ట్ హైదరాబాద్, ఫిబ్రవరి 21: దేశీయ పొదుపులో అధిక శాతాన్ని బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆకర్షిస్తున్నదని స్విస్ బ్రోకింగ్ సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో తెలిపింది. దేశంల
భారతీయ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నద�
ఎల్ఐసీ మెగా ఐపీవోలో కోటిమంది వరకూ రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి చేస్తారని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం అంచనా వేస్తున్నది. తమ పాలసీదారులతో పాటు ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులు చేసే ప్రజల్లో కనీసం ఏ
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎల్ఐసీ-ఐపీవో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అబిడ్స్ బ్రాంచ్ (సీబీ-7) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎం�
ఎల్ఐసీ మెగా ఐపీవోలో భారీగా పెట్టుబడి చేసే అంతర్జాతీయ సంస్థల్ని, ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్షోలను ప్రారంభించింది. ఇప్పటివరకూ భారత్లో ఏ ఐపీవోలోనూ పెట్టుబడి చేయకుండా, కేవలం పెద�