ఎస్బీఐ డిపాజిట్లకంటే ఎక్కువ యూబీఎస్ రిపోర్ట్ హైదరాబాద్, ఫిబ్రవరి 21: దేశీయ పొదుపులో అధిక శాతాన్ని బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆకర్షిస్తున్నదని స్విస్ బ్రోకింగ్ సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో తెలిపింది. దేశంల
భారతీయ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నద�
ఎల్ఐసీ మెగా ఐపీవోలో కోటిమంది వరకూ రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి చేస్తారని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం అంచనా వేస్తున్నది. తమ పాలసీదారులతో పాటు ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులు చేసే ప్రజల్లో కనీసం ఏ
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎల్ఐసీ-ఐపీవో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అబిడ్స్ బ్రాంచ్ (సీబీ-7) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఎం�
ఎల్ఐసీ మెగా ఐపీవోలో భారీగా పెట్టుబడి చేసే అంతర్జాతీయ సంస్థల్ని, ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్షోలను ప్రారంభించింది. ఇప్పటివరకూ భారత్లో ఏ ఐపీవోలోనూ పెట్టుబడి చేయకుండా, కేవలం పెద�
ఎల్ఐసీ ఇష్యూ పరిమాణం రూ. 65,400 కోట్లు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఎల్ఐసీ మెగా ఐపీవో మార్చి 10న ప్రారంభమై, 14న ముగుస్తుందని మార్కెట్లో అంచనాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఎల్ఐసీ తన ముసాయిదా ప్రాస్పెక్టస్ను సెబ�
అంధకారంలో ఏజెంట్లు, ఉద్యోగుల భవిష్యత్తు గొలుసు పద్ధతిలో ఒక్కో విభాగంపై దుష్ప్రభావం ‘నమస్తే తెలంగాణ’తో ఏఐఐఈఏ నేతలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): దేశానికి వెన్నెముకలా నిలుస్తున్న లై�
చెన్నై, ఫిబ్రవరి 14: ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం సెబీకి పంపడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ‘ఎన్నో ఏండ్లుగా
హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్రభుత్వ రంగ బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోలో ఒక్కో షేరు ధర రూ. 1,623-2,962 శ్రేణిలో ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీకి ఎల్ఐసీ తాజాగా సమ�
కేంద్ర ప్రభుత్వానిది తప్పుడు నిర్ణయం అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పూర్వ అధ్యక్షుడు అమానుల్లాఖాన్ ధ్వజం హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బీమారంగంలో కామధేనువు లాంటి లైఫ్ ఇన్సూరెన్స్ �
హైదరాబాద్, ఫిబ్రవరి 12: బీమా దిగ్గజం మెగా ఐపీవోకు సంస్థ డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. అయితే ఆఫర్ ముసాయిదా డాక్యుమెంట్లో చిన్న మార్పులను, వివరణలనూ కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వ రంగంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాల విక్రయానికి నరేంద్రమోదీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని బీమారంగ ఉద్యోగుల సంఘం