నిధుల కోసం వెంపర్లాడుతున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసింది.
రాష్ట్రప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైతుబీమా ప్రీమియం సొమ్మును ఎల్ఐసీకి చెల్లించింది. ఒకో రైతుకు రూ.3,830 చొప్పున మొత్తం రూ.1,450 కోట్లు జమచేసింది.
అది జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్టీల్ ప్లాంట్. దాని విలువ రూ.24 వేల కోట్లు. ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అప్పుడే మోదీ సర్కారు కన్ను దీనిపై పడింది. పురిటిలోనే ఈ స్టీల్ ప్లాంట్ గొంతు
సరికొత్త ప్లాన్ను పరిచయం చేసిన బీమా దిగ్గజం ముంబై, సెప్టెంబర్ 6: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా ఓ సరికొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్ను పరిచయం చేసింద�
ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం, ఐఆర్డీఏ నిర్వీర్యం చేస్తున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. సోమవారం నర్సంపేటలో భారతీయ జీవిత బీమా ఏజెం ట్లు నిరసన దీక్షలు ప్రారంభించారు. వీరికి స
బీమా సంస్థను రోడ్డుమీదికి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం మంత్రి గంగుల మండిపాటు విద్యానగర్/బొల్లారం, సెప్టెంబర్ 5 : ‘ఎల్ఐసీ మా కుటుంబ సంస్థ. ఇందులోని ఏజెంట్లు, ఉద్యోగులకు టీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఇది వ్యక్తు
నిర్మల్ : కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున
బ్యాంక్లో 51% వాటాను అమ్మే యోచనలో ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వాలు కొనసాగుతున్న చర్చలు.. తుది నిర్ణయం తీసుకోనున్న మంత్రుల బృందం ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు అంతా సిద్ధం చేస్తున్నారు. బ్యాంక్లో 51 శాతం వాటాను
ఈ నెల 17-21 మధ్య అవకాశం: ఎల్ఐసీ న్యూఢిల్లీ, ఆగస్టు 12: వివిధ కారణాలతో ఆగిపోయిన పాలసీలను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని పాలసీదారులకు కల్పిస్తూ ఎల్ఐసీ ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగం�