దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ షేర్ల పరిస్థితి.. కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం మింగుడుపడటం లేదు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం షేర్లు.. ఇప్పుడు తీవ్ర ఒడిద�
భారత జీవిత బీమా(ఎల్ఐసీ) అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉద్యమబాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ మూడు క్యాటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచి కానున్�
ఎల్ఐసీని ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేయడం చారిత్రక తప్పిదమని, ఐక్యంగా ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) హైదరాబాద్ డివిజనల్ ప్రధాన
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు ఏజెంట్లే మూల స్తంభాలని, ఐఆర్డీఏఐ నిబంధనలు ఇప్పుడు వారి కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా ఉన్నాయని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెం ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండ�
ఇంకా ఎన్నాళ్లు దేశ ప్రజలకు ఈ దౌర్భాగ్య పాలన? ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు రోజులు ఇట్లే ఉంటే ఎయిర్ ఇండియాను అమ్మేసినట్టే, ఎల్ఐసీనీ అమ్మేస్తుంది. దేశ సంపదను కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుంది.
నిధుల కోసం వెంపర్లాడుతున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసింది.
రాష్ట్రప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైతుబీమా ప్రీమియం సొమ్మును ఎల్ఐసీకి చెల్లించింది. ఒకో రైతుకు రూ.3,830 చొప్పున మొత్తం రూ.1,450 కోట్లు జమచేసింది.
అది జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్టీల్ ప్లాంట్. దాని విలువ రూ.24 వేల కోట్లు. ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అప్పుడే మోదీ సర్కారు కన్ను దీనిపై పడింది. పురిటిలోనే ఈ స్టీల్ ప్లాంట్ గొంతు