రాష్ట్రంలోని గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర పశువైద్య, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
అధిక ఫీజుల వసూళ్లపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కొరడా ఝళిపించింది. పలు కాలేజీలకు ఒక్కో ఫిర్యాదుపై రూ. 2లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ప్రపంచ ఉద్యమాలను గ్రంథాలయాల్లోని పుస్తకాల ద్వారా అధ్యయనం చేసిన సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ కోసం ఉద్యమాలు నిర్వహించి రాష్ర్టాన్ని సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి
వనపర్తి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప
లక్షల రూపాయల ఆదాయం ఉన్నా జిమ్లో సామగ్రికి మరమ్మతులు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువత ఫిట్నెస్ కోసం కరీమాబాద్లో లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో హనుమాన్ వ్యాయమశాల పేరుతో భవనం నిర్మించా�
Sister Library | ముంబైలోని ధారావి.. మురికివాడలకు చిరునామా. అక్కడే పురుడుపోసుకుంది ‘సిస్టర్ లైబ్రరీ’. మహిళల కోసమే ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని ఆర్టిస్ట్ అక్వీ థామీ ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి స్త్రీవాద గ్
బడంగ్పేట,జూలై20 : గ్రంథాలయంలో పాఠకులకు,విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో ఉన్న జిల్లా గ్రంథ�
విద్యావ్యవస్థను పటిష్టం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ‘మన ఊరు-మనబడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. కావాల్సిన నిధులు కేటాయించి అన్ని ప్రభు
Library | ప్రతి పుస్తకం అమూల్యమే. ప్రతి కాగితం విలువైనదే. ప్రతి అరలో అపార విజ్ఞానం. వేలకొద్ది పుస్తకాలు, వందలాది పరిశోధన పత్రాలు. అంతర్జాతీయ సదస్సులలో వెలువరించినవి కొన్ని.. పాత పుస్తకాల మార్కెట్లోనూ దొరకని ప్
100 Years Library | ఒక అక్షరం వేయి మెదళ్లకు కదలిక. ఒక పుస్తకం లక్ష భావాలకు విత్తు. ఆ ప్రకారంగా, ఒక గ్రంథాలయానికి ఎంత శక్తి ఉంటుందో ఊహించుకోండి. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి లైబ్రరీలో కాలుమోపిన ప్రతి చదువరీ, చదివిన పు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ టేబుళ్లు, స్టడీప్యాడ్లు, పుస్తకాలు అందజేత ఆదిలాబాద్రూరల్, ఏప్రిల్ 19 : పోటీ పరీక్షల కోసం జిల్లా గ్రంథాలయానికి వచ్చి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇ�
నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు రాష్ట్రంలోని 573 గ్రంథాలయాల్లో 440 రీడింగ్ రూంలను అందుబాటులో ఉంచినట్టు గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్ వివరించారు.